Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

సుచిర్ బాలాజీ మృతిపై దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేసిన తల్లిదండ్రులు

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 4, 2025, 01:53 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

సుచిర్ బాలాజీ మృతిపై దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేసిన తల్లిదండ్రులు

చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐలో ఇంజనీరుగా పనిచేసిన ప్రజావేగు సుచిర్ బాలాజీ మరణం వెనుక అనుమానాలున్నాయని ఆయన తల్లి పూర్ణిమారావు సంచలన ఆరోపణలు చేశారు. సుచిర్ బాలాజీ మరణం వెనుక కుట్ర లేదని, అతను నివాసం ఉన్న అపార్టమెంటు సీసీ ఫుటేజీ పరిశీలించామని అమెరికా పోలీసులు చెప్పిన దానిలో నిజం లేదని పూర్ణిమారావు ఆరోపించారు. అసలు సీసీటీవీ ఫుటేజీ కోసం ఎవరూ తమను కలవలేదని అపార్టుమెంటు నిర్వహణ సిబ్బంది చెప్పినట్లు ఆమె గుర్తుచేశారు. సుచిర్ బాలాజీ మరణం వెనుక కుట్ర ఉందని తాము అనుమానిస్తున్నామని ప్రత్యేకంగా విచారణ జరిపించాలని పూర్ణామారావు పిటిషన్ వేశారు.

సుచిర్ బాలాజీ కేసు విచారణలోనూ అనేక లోపాలు వెలుగుచూశాయి. బాలాజీ పోస్టు మార్టు రిపోర్టును అనుమానించిన ఆయన తల్లి పూర్ణిమారావు, ప్రైవేటు ఏజన్సీతో మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు ప్రకటించిన పోస్టుమార్టం రిపోర్టు, ప్రైవేటు ఏజన్సీ రిపోర్టుతో సరిపోలడం లేదని పూర్ణిమారావు ఆరోపిస్తున్నారు.

సుచిర్ బాలాజీ #suchirbalaji మృతి వెనుక కుట్ర ఉందని తాము కూడా అనుమానిస్తున్నామని ఓ సోషల్ మీడియా దిగ్గజం వ్యాఖ్యానించారు. బాలాజీ మరణానికి కారణాలు వెలికితీయాలని డిమాండ్ పెరుగుతోంది. ఓపెన్ ఏఐ యాజమాన్యం బాలాజీని పొట్టనబెట్టుకుందని పూర్ణిమారావు ఆవేదన చెందుతున్నారు. ఈ కేసులో మిస్టరీని వెలికితీయాలని డిమాండ్ చేస్తోంది.

Tags: death suchir balajiSLIDERsuchir balajisuchir balaji casesuchir balaji deadsuchir balaji dead newssuchir balaji deathsuchir balaji murdersuchir balaji newssuchir balaji parentssuchir balaji suicideTOP NEWS
ShareTweetSendShare

Related News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

Latest News

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.