Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

మహాకుంభమేళా తొక్కిసలాట: 30మంది మృతులు, 60మందికి గాయాలు

Phaneendra by Phaneendra
Jan 29, 2025, 08:34 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రయాగరాజ్‌లోని త్రివేణీ సంగమం దగ్గర గత అర్ధరాత్రి దాటాక ఇవాళ తెల్లవారడానికి ముందు జరిగిన తొక్కిసలాటలో 30మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 60 మంది గాయపడ్డారని పోలీసు శాఖ ధ్రువీకరించింది. మృతుల్లో 25మందిని గుర్తించామని డీఐజీ వైభవ్ కృష్ణ తెలియజేసారు.  

మృతుల్లో నలుగురు కర్ణాటకకు చెందిన వారు, ఒకరు అస్సాం, ఒకరు గుజరాత్ నుంచి వచ్చినవారు అని డీఐజీ చెప్పారు. ప్రస్తుతం 36మంది స్థానిక వైద్యకళాశాలలో చికిత్స పొందుతున్నారని వివరించారు.

‘‘మహామండలేశ్వరులు. సాధుసంతులు, అఖాడాల ప్రతినిధులు తమ పవిత్ర స్నానాలను కొంత ఆలస్యంగా చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు. దానికి వారు ఒప్పుకున్నారు. వారి అమృత స్నానాలు సురక్షితంగా పూర్తయ్యాయి’’ అని డీఐజీ వెల్లడించారు.

దుర్ఘటన వివరాలను డీఐజీ వైభవ్ కృష్ణ ఈవిధంగా వివరించారు. ‘‘గత రాత్రి ఒంటిగంట, రెండు గంటల మధ్యలో అంటే బ్రహ్మముహూర్తానికి ముందు అఖాడా మార్గంలో చాలా పెద్ద గుంపు జమ అయింది. ఆ గుంపు వల్ల అక్కడున్న బ్యారికేడ్లు విరిగిపోయాయి. అప్పటికే అటుపక్కన భక్తులు పవిత్రస్నానాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వారి మీదకు ఈ గుంపు దూసుకునిపోయింది. దాంతో ప్రమాదం జరిగింది. సుమారు 90మందిని ఆంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు 30మంది ప్రాణాలు కోల్పోయారు’’ అని చెప్పారు.

రేపు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్ళవలసి ఉన్న యూపీ ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు.

కుంభమేళాలో నాలుగు ప్రధానమైన రోజుల్లో ఇవాళ రెండవది. మౌని అమావాస్య పర్వదినం సందర్భంగా ఇవాళ సాయంత్రానికి 5కోట్ల 71లక్షల మందికి పైగా శ్రద్ధాళువులు అమృత స్నానం ఆచరించారని ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ ప్రకటించింది.

Tags: Mahakumbh 2025PrayagrajStampede CasualtiesTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.