Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

మహాకుంభమేళాలో ముగ్గురు శంక‌రాచార్యుల భేటీ…

T Ramesh by T Ramesh
Jan 29, 2025, 01:18 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

గోవధ నిషేధించాలని ధర్మాదేశం
గోవును దేశమాతగా ప్రకటించాలని తీర్మానం
స‌నాత‌న ధ‌ర్మ‌ర‌క్ష‌ణ‌కు కృషి చేయాలని పిలుపు

ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మహా కుంభ‌మేళాలో అద్భుతఘట్టం చోటుచేసుకుంది.జగద్గురువు శ్రీ శంక‌రాచార్యులు వారు స్థాపించిన పీఠాలకు చెందిన ముగ్గురు శంకరాచార్యులు ఒకే వేదికపై సమావేశమయ్యారు. సనాతన ధర్మ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు. ముగ్గురు శంకరాచార్యులు కలిసి సనాతన ధర్మ రక్షణ కోసం కీలక తీర్మానాలు చేశారు. గో వ‌ధ‌ను నిలిపివేయాలని ధ‌ర్మాదేశం ఇచ్చారు. అలాగే గోవును దేశ‌మాత‌గా ప్ర‌క‌టించాల‌ని తీర్మానం చేయగా సమావేశానికి హాజరైన వారు కరతాళధ్వనులతో ఆమోదించారు.

దేశ ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌, స‌నాత‌న సంప్ర‌దాయ ప‌రిర‌క్ష‌ణ‌కు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌ను పేర్కొన్నారు. కుంభ‌మేళా స‌మ‌యంలో ప్ర‌యాగ్‌రాజ్ కు ప్రతీ ఒక్కరూ రావాలని పిలుపునిచ్చారు.

దేశంలోని మూడు ఆమ్నాయ పీఠాలకు చెందిన శంక‌రాచార్య‌లు భేటీ కావ‌డం ఇదే మొద‌టిసారి. శృంగేరి శార‌దా పీఠం విధు శేఖ‌ర భార‌తి, ద్వారకా పీఠానికి చెందిన స‌దానంద స‌ర‌స్వ‌తి, జ్యోతిర్ మ‌ఠానికి చెందిన అవిముక్తేశ్వ‌రానంద స‌ర‌స్వ‌తి ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.
స‌నాత‌న సంస్కృతి వృద్ధి, ర‌క్ష‌ణ‌పై 27 మార్గ‌ద‌ర్శ‌కాలు విడుదల చేశారు. సంస్కృత భాష ప్రాముఖ్య‌త‌పై దృష్టి పెట్టాల‌ని శంక‌రాచార్య స‌దానంద స‌ర‌స్వ‌తి సూచించారు.
గోవును దేశ‌మాత‌గా గుర్తించాల‌ని కోరుతూ శృంగేరి పీఠాధిప‌తి విధు శేఖ‌ర భార‌తి తీర్మానించారు. సంస్కృత విద్య కోసం కేంద్రం నిధుల్ని కేటాయించాల‌ని అవిముక్తేశ్వ‌రానంద స‌ర‌స్వ‌తి తెలిపారు.

Tags: Dharmadeshfirst timeMahakumbh 2025Sanatan DharmaThree ShankaracharyasTOP NEWSunite
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.