Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

మూడో టీ20లో భారత్ పై ఇంగ్లాండ్ విజయం

T Ramesh by T Ramesh
Jan 29, 2025, 10:48 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో 2-1 కి తగ్గిన భారత్ ఆధిక్యం

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20క్రికెట్ సిరీస్ లో భారత్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన భారత యువ క్రికెటర్లు, మూడో మ్యాచ్ లో వెనకబడ్డారు. రాజ్‌కోట్ వేదికగా మంగళవారం జరిగిన మూడో మ్యాచ్ లో భారత్ పై ఇంగ్లాండ్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది.
మూడో టీ20 మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత్, ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బెన్ డకెట్ (51), లియామ్ లివింగ్ స్టన్( 43), కెప్టెన్ జోస్ బట్లర్ (24) పరుగులు చేశారు.
ఫిల్ సాల్ట్ (5), హ్యారీ బ్రూక్ (8), జేమీ స్మిత్( 6), జేమీ ఓవర్టన్ (0), బ్రైడన్ కార్సీ (3), జోఫ్రా ( 0) విఫలమయ్యారు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఆదిల్ రషీద్( 10), మార్క్ వుడ్(10) క్రీజులో ఉన్నారు.

భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీయగా హర్దిక్ పాండ్యా రెండు, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరొక వికెట్ పడగొట్టారు.
లక్ష్యఛేదనలో భారత్ విఫలమైంది. టాప్ ఆర్డర్ పేలవ ప్రదర్శనతో మూడో మ్యాచ్ ను వదులుకోవాల్సి వచ్చింది.

హార్దిక్ పాండ్యా (40), ఓపెనర్ అభిషేక్ శర్మ( 24) ఫరవాలేదు అనిపించారు. తిలక్ వర్మ( 18), అక్షర్ పటేల్ (15), సూర్యకుమార్ యాదవ్( 14) విఫలమయ్యారు. సంజు శాంసన్ (3), వాషింగ్టన్ సుందర్( 6), ధ్రువ్ జురెల్( 2) అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు.

ఇంగ్లండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ మూడు వికెట్లు తీయాగా , జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మార్క్ వుడ్ , అదిల్ రషీద్ కు చెరొక వికెట్ దక్కింది.

ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ పుణే వేదికగా జనవరి 31న జరగనుంది.

Tags: 3rd T20IEngland Won by 26 RunsINDvENGINDvENG-3rdT20I-2025TOP NEWS
ShareTweetSendShare

Related News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు
Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.