Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

విజయవాడ నుంచి కుంభమేళాకు ప్రత్యేక బస్సులు

T Ramesh by T Ramesh
Jan 28, 2025, 12:57 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మ‌హా కుంభమేళాకు ప్ర‌త్యేక బ‌స్సు సర్వీసులు న‌డ‌ప‌నున్న‌ట్లు ఏపీఎస్ఆర్‌టీసీ వెల్లడించింది. విజ‌య‌వాడ నుంచి ఈ సర్వీసులు నడపనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా జిల్లా ప్రజార‌వాణా అధికారి ఎంవై దానం తెలిపారు.

ప్ర‌యాగ‌రాజ్‌ కుంభమేళాతో పాటు వార‌ణాసి, అయోధ్య పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకునేలా సర్వీసులు నడపనున్నారు. దాదాపు 3,600 కిలోమీట‌ర్లు, మొత్తం 8 రోజుల పాటు యాత్ర సాగనుంది. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 8 వ‌ర‌కు యాత్రను షెడ్యూల్ ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు.

విజ‌య‌వాడ బస్టాండ్ నుంచి ఫిబ్ర‌వ‌రి 1న ఉద‌యం ప్ర‌త్యేక బ‌స్సులు బ‌య‌ల్దేరుతాయి.ఫిబ్రవరి 2న సాయంత్రం ప్ర‌యాగ‌రాజ్‌కు చేరుకుంటాయి.3న ప్ర‌యాగ‌రాజ్‌లోనే బ‌స చేసి 4న రాత్రి నుంచి అయోధ్య‌కు ప్ర‌యాణం ప్రారంభిస్తారు. 5న ఉద‌యం అయోధ్య‌కు చేరుకుని, బాల రాముడి ద‌ర్శ‌నం అనంతరం రాత్రికి కాశీకి ప్రయాణం ఉంటుంది.
6న వార‌ణాసికి చేరుకుని రాత్రికి అక్క‌డే బ‌స చేసి 7న ఉద‌యం వార‌ణాసి నుంచి బ‌స్సులు బ‌య‌ల్దేరుతాయి.
8 తేదకి బ‌స్సులు విజ‌య‌వాడ‌కు చేరుకుంటాయి.

ఈ యాత్రకు సంబంధించి ప్ర‌త్యేక బ‌స్సులకు గాను ఛార్జీలు ఇలా..

సూప‌ర్ ల‌గ్జ‌రీ సర్వీసు- రూ.8వేలు
స్టార్ లైన‌ర్ నాన్ ఏసీ స్లీప‌ర్‌ సర్వీసు- రూ.11వేలు
వెన్నెల ఏసీ స్లీప‌ర్‌ సర్వీసు- రూ.14,500

ఈ యాత్ర ప్ర‌త్యేక బ‌స్సుల్లో పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు ఛార్జీలు ఒకేలా ఉంటాయ‌ని ఆర్‌టీసీ అధికారులు స్పష్టం చేశారు. భోజ‌నం, వ‌స‌తి, ఇత‌ర ఖ‌ర్చుల‌ను ప్ర‌యాణికులే భ‌రించాల్సి ఉంటుంద‌ని తెలిపారు. యాత్రకు వెళ్ల‌ద‌ల‌చిన వారు 35, 29 మంది భ‌క్తులు స‌మూహంగా వ‌స్తే ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేస్తామ‌న్నారు.

సర్వీసు రిజ‌ర్వేష‌న్ కోసం ఆన్‌లైన్‌, ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్లు, స‌మీప బస్ స్టేష‌న్ల‌లో సంప్ర‌దించాల‌ని సూచించారు. 8074298487, 0866 2523926, 0866 2523928 నంబ‌ర్ల‌కు ఫోన్‌ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, కొవ్వూరు నుంచి కూడా బ‌స్సులు ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు చెప్పారు.

Tags: APSRTC busesNEW SERVICESPrayagrajTOP NEWSVijayawada
ShareTweetSendShare

Related News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.