Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

కిడ్నీ రాకెట్ : విశాఖ వాసి కనుసన్నల్లో 90 కిడ్నీలు మార్చారు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 26, 2025, 12:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలుగు రాష్ట్రాల్లో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. హైదరాబాద్ కేంద్రంగా పలు ఆసుపత్రుల్లో 30 మందితో కూడిన ముఠా కిడ్నీ ఆపరేషన్ల దందా కొనసాగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సరూర్‌నగర్‌లోని అలకనంద, జనని ఆసుపత్రుల్లో దందా కొనసాగించారు. ఈ కేసులో ఇప్పటి వరకు హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. రూ.5 లక్షల నగదు, కారు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కిడ్ని రాకెట్లో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు డాక్టర్లు, నలుగురు ఏజంట్లు పరారీలో ఉన్నారు. నిరుపేదల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని ఇప్పటి వరకు 90 కిడ్నీ ఆపరేషన్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.55 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కిడ్నీ రాకెట్లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సిద్దంశెట్టి అవినాశ్ కీలకంగా వ్యవహరించారు. చైనాలో ఎంబీబీఎస్, పుణెలో డిప్లోమా చేసిన అవినాశ్‌కు ప్రాక్టీస్ పెద్దగా లేకపోవడంతో జనని ఆసుపత్రి నిర్వహణ తీసుకుని కిడ్నీ ఆపరేషన్లు చేయడం ప్రారంభించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. విశాఖకు చెందిన లక్షణ్ ఈ కిడ్నీ రాకెట్లో పేదలను గుర్తించి ఆసుపత్రికి తీసుకువచ్చేవాడని గుర్తించారు. ఆపరేషన్ చేసిన డాక్టర్‌కు రూ.2.5 లక్షలు చెల్లించేవారు. కిడ్నీ ఇచ్చిన వారికి రూ.5 లక్షలు చెల్లించేవారు. కిడ్నీ గ్రహీత నుంచి రూ.75 లక్షల వరకూ వసూలు చేసేవారు.

హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో కిడ్నీ ఆపరేషన్లు నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. అలకనంద, అరుణ, జనని ఆసుపత్రులతోపాటు పదుల సంఖ్యలో పలు ఆసుపత్రుల్లో 90 కిడ్నీ ఆపరేషన్లు చేసినట్లు తేలింది. ఈ కేసులో ఇంకా చాలా అరెస్టులుంటాయని సరూర్‌నగర్ డీసీపీ తెలిపారు. విశాఖకు చెందిన పవన్ ఈ కిడ్నీ రాకెట్ సూత్రధారుడిగా అనుమానిస్తున్నారు.

Tags: hyderabad kidney racketkidney mafia in hyderabadkidney racketkidney racket busted in hyderabadkidney racket hyderabadkidney racket in hyderabadkidney racket in telanganakidney rocket in hyderabadkidney selling in hyderabadSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.