Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

“ఒక దేశం ఒక ఎన్నిక వల్ల దేశానికి ఆర్థిక క్రమశిక్షణ”

గణతంత్ర సందేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Phaneendra by Phaneendra
Jan 26, 2025, 01:36 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఒక దేశం, ఒక ఎన్నిక విధానం వల్ల దేశ పరిపాలనలో నిలకడతనం వస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గణతంత్ర దిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఒక దేశం ఒక ఎన్నిక పద్ధతి… విధానపరమైన నిష్క్రియాపరత్వాన్ని నియంత్రిస్తుంది, వనరుల విభజనను నిలువరిస్తుంది, ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది అని ముర్ము వ్యాఖ్యానించారు.

బ్రిటిష్ ప్రభుత్వ పాలనాకాలపు వలస విధానాల భావజాలపు బూజును తొలగించేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి అన్నారు. దానికి ఉదాహరణగా, తెల్లవారి కాలపు నేరచట్టాలను తొలగించి మూడు ఆధునిక చట్టాలను అమల్లోకి తీసుకొచ్చిన సంగతిని రాష్ట్రపతి గుర్తుచేసారు.    

ఇటీవలి కాలంలో భారతదేశపు ఆర్థిక ప్రగతి నిలకడగా పెరుగుతూ ఉందని రాష్ట్రపతి గుర్తించారు. దానివల్ల ఎన్నో ఉద్యోగావకాశాలు వచ్చాయనీ, రైతులు కూలీలకు ఆదాయం పెరిగిందనీ చెప్పారు. భారతదేశంలో కోట్లాదిమందిని పేదరికం నుంచి బైటకు లాక్కొచ్చిందని ద్రౌపది ముర్ము వివరించారు.

రాష్ట్రపతి మనదేశపు సమ్మిళిత అభివృద్ధి ప్రాధాన్యత గురించి, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్న సంగతి గురించీ వివరించారు. అందరికీ ఉండడానికి ఇళ్ళు, తాగడానికి మంచినీరు వంటి కనీస అవసరాలు తీర్చడం ద్వారా  ప్రస్తుత ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి కట్టుబడి ఉందని ద్రౌపది చెప్పుకొచ్చారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సహకరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రపతి వివరించారు.

20వ శతాబ్దపు తొలినాళ్ళలో తమ పోరాటాల ద్వారా జాతిని ఏకీకృతం చేసిన స్వతంత్ర సమర యోధులను రాష్ట్రపతి ప్రశంసించారు. ‘‘న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, పారంపర్యం అనేవి కేవలం ఆధునిక మౌలికాంశాలు మాత్రమే కావు, అవి మన నాగరిక వారసత్వంలో అంతర్గతంగా సమ్మిళితమైపోయాయి’’ అని ఆవిడ గుర్తుచేసుకున్నారు.

Tags: 76th Republic DayOne Nation One ElectionPresident of IndiaRepublic Day MessageSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

Latest News

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.