Monday, May 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

ప్రపంచంలోనే ఎత్తయిన చీనాబ్ రైల్వేబ్రిడ్జిపై వందేభారత్ ట్రయల్‌రన్

Phaneendra by Phaneendra
Jan 25, 2025, 06:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వేబ్రిడ్జిగా చీనాబ్ బ్రిడ్జి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన రైల్వేలైన్‌లో అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం ఆ వంతెన. ఇవాళ చీనాబ్ బ్రిడ్జి మీద మొదటిసారి ట్రయల్‌రన్ నిర్వహించారు. అదీ, వందేభారత్ రైలుతో ఆ ట్రాక్‌ను ప్రారంభించడం విశేషం.

జమ్మూ ప్రాంతంలోని కట్రా నుంచి కశ్మీర్ ప్రాంతంలోని శ్రీనగర్ వరకూ ప్రత్యేకమైన రైలుమార్గాన్ని భారత రైల్వే నిర్మించి, రికార్డు సృష్టించింది. ఆ రైలుమార్గంలో చీనాబ్ బ్రిడ్జి అయితే ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వేబ్రిడ్జిగా నిలిచింది. చీనాబ్ నది మీద 359 మీటర్ల ఎత్తున ఉన్న ఆ బ్రిడ్జి, ఐఫిల్ టవర్ కంటె 30 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంది. ఆ బ్రిడ్జి మీదుగా కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలు ఇవాళ పరుగులు తీసింది.

కశ్మీర్ ప్రాంతాన్ని భారత భూభాగంతో కలపడం ద్వారా ఈ రైలుమార్గం ప్రత్యేకతను సంతరించుకుంది. పాకిస్తాన్ ప్రభావం, ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువ ఉండే కశ్మీర్ ప్రాంతాన్ని భారత్‌కు అనుగుణంగా మార్చడానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే కశ్మీర్‌లో రవాణా వ్యవస్థను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తోంది. సరిహద్దుల వెంబడి రహదారుల నిర్మాణంతో పాటు ఇప్పుడు ఈ రైల్వేట్రాక్‌తో కశ్మీర్ ప్రాంతంలోకి భారతీయులు అందరూ సులువుగా చేరగలుగుతారు. అందుకే ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags: Chenab BridgeSLIDERTOP NEWSTrail RunVande BharatWorld’s Highest Rail Bridge
ShareTweetSendShare

Related News

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద
Latest News

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…
general

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు
general

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్
general

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది
general

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

Latest News

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

ఆపరేషన్ సిందూర్: పహల్‌గామ్ దాడికి ప్రతీకారం, 9 ఉగ్ర స్థావరాల ధ్వంసం

పాకిస్తాన్‌కు రెండు రకాలుగా శిక్ష… ఎలాగంటే…..

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.