Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

ఇద్దరు అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాదులకు ఎన్ఐఎ కోర్టు జైలుశిక్ష

Phaneendra by Phaneendra
Jan 25, 2025, 03:22 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కుట్రలో భాగస్వాములైనందుకు ఇద్దరు ఉగ్రవాదులకు అస్సాం గువాహటిలోని ఎన్ఐఎ ప్రత్యేక న్యాయస్థానం శిక్షలు విధించింది. భారత ఉపఖండంలో అల్‌ఖైదా (ఎక్యుఐఎస్) అనుబంధ సంస్థ, బంగ్లాదేశ్ కేంద్రంగా నడుస్తున్న అన్సరుల్లా బంగ్లా టీమ్ (ఎబిటి) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను నేరస్తులుగా నిర్ధారించింది.

ఎన్ఐఎ ప్రత్యేక న్యాయస్థానం మమునూర్ రషీద్‌కు మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. అతనికే మరికొన్ని ఇతర నేరాలకు సంబంధించి అదనంగా సాధారణ జైలుశిక్ష కూడా విధించింది. ముకీబుల్ హుసేన్ అనే వ్యక్తికి ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.ఐదువందల జరిమానా విధించింది. ఇతర నేరాలకు సంబంధించి అదనపు సాధారణ జైలు శిక్ష విధించింది.

ఈ దోషులపై మొదటగా 2022 మార్చిలో కేసు నమోదయింది. బంగ్లాదేశ్‌కు చెందిన సైఫుల్ ఇస్లామ్ అనే ఉగ్రవాది అస్సాంలోని బార్పేట కేంద్రంగా అన్సరుల్లా బంగ్లా టీమ్ మోడ్యూల్‌ నడుపుతున్నాడు. ఆ ఉగ్రవాద బృందంలో వీరిద్దరూ సభ్యులుగా ఉన్నారు. అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్‌ (ఎక్యుఐఎస్) ఉగ్రసంస్థకు భారత్‌లో రిక్రూట్‌మెంట్లు జరపడం, ముస్లిములను అతివాదులుగా మార్చడం, అస్సాంలో ఎక్యుఐఎస్‌కు స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేయడం ఎబిటి బార్పేట మోడ్యూల్ ప్రధాన లక్ష్యాలు అని ఎన్ఐఎ దర్యాప్తులో తేలింది.

2022 ఆగస్టులో ఎన్ఐఎ 8మంది ఉగ్రవాద నిందితుల మీద ఛార్జిషీట్లు దాఖలు చేసింది. 2023 ఆగస్టులో మరో ఇద్దరి మీద అదనపు చార్జిషీట్లు దాఖలు చేసింది. అస్సాం పోలీస్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఇస్లామిక్ అతివాదులపై నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ ప్రఘాత్’లో భాగంగా, బంగ్లాదేశ్‌కు చెందిన జిహాదీ నెట్‌వర్క్‌తో సంబంధాలున్న 14మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్ళు జరపడానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను అస్సాం ఎస్‌టిఎఫ్ భగ్నం చేసింది. వారి ఆయుధాలను, ఐఈడీని కూడా జప్తు చేసింది. 2024 డిసెంబర్ 17న ఒక మోస్ట్‌వాంటెడ్ బంగ్లాదేశీ ఉగ్రవాదిని కేరళలో అరెస్ట్ చేసింది.

Tags: Al Qaeda in Indian Subcontinent (AQIS)Ansarullah Bangla Team (ABT)AssamGuwahatiNIA Special CourtSLIDERTerror OutfitsTOP NEWSTwo Accused Arrested
ShareTweetSendShare

Related News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు
Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.