Monday, May 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

ఆవును కోసి చంపేసి సోషల్ మీడియాలో వీడియో పెట్టిన ఆరుగురు ముస్లిముల అరెస్ట్

Phaneendra by Phaneendra
Jan 24, 2025, 01:34 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆరుగురు ముస్లిములు ఓ పిక్నిక్‌కు వెళ్ళారు. అక్కడ ఒక ఆవును కోసి చంపేసారు. తాము చేసిన ఘనకార్యాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో వైరల్ అయింది. దాంతో సామాన్య జనాల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఆ రాష్ట్రంలో గోవధను నిషేధిస్తూ చట్టం కూడా ఉంది. దాంతో పోలీసులు ఆ ఆరుగురినీ అరెస్ట్ చేసారు.

అస్సాం కామరూప్ జిల్లాలో అస్లాపరా ప్రాంతానికి చెందిన ఆరుగురు ముస్లిం యువకులు చైగన్ నదీతీర ప్రాంతానికి పిక్నిక్‌కు వెళ్ళారు. అక్కడ వారు ఒక ఆవును కోసి చంపేసారు. ఆ సంఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసారు. ఆ వీడియోను చూసిన చాలామంది ప్రజలు, ప్రత్యేకించి హిందువులు, తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. తమ విశ్వాసాల పట్ల పర మతస్తులకు సహనం లేకపోవడం గురించి హిందువులు బాధపడ్డారు. అలా ఆ వీడియో వైరల్ అయింది.

ఆ విషయం పోలీసుల దాకా చేరింది. అస్సాంలో క్యాటిల్ ప్రొటెక్షన్ యాక్ట్ 2021 అమల్లో ఉంది. దాంతో గువాహటి పోలీసులు ఆ నేరానికి పాల్పడిన యువకులను బుధవారం అరెస్ట్ చేసారు. ఆ విషయాన్ని అస్సాం డీజీపీ తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్‌లో ధ్రువీకరించారు. వారిలో ఐదుగురిని సాహిల్ ఖాన్, హఫీజుర్ ఇస్లాం, రకీబుల్ హుసేన్, జహీదుల్ ఇస్లాం, ఇజాజ్ ఖాన్ అనేవారిగా గుర్తించారు. వారిని విచారణ నిమిత్తం హతిగావ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అస్సాం ప్రభుత్వం ఇటీవల పశు సంరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలో ఈ వ్యక్తుల దుశ్చర్య ప్రజల దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ తినకూడదని గత డిసెంబర్‌లో రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. చివరికి లాడ్జిలు, హోటళ్ళు, సామాజిక కార్యక్రమాల్లో సైతం బీఫ్‌ నిషేధించారు.

Tags: AssamCow SlaughterKamrup DistrictSix MuslimsSix Youth ArrestedSLIDERTOP NEWSVideo viral
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్
general

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత
general

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్
general

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి
general

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

Latest News

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

ఆపరేషన్ సిందూర్: పహల్‌గామ్ దాడికి ప్రతీకారం, 9 ఉగ్ర స్థావరాల ధ్వంసం

పాకిస్తాన్‌కు రెండు రకాలుగా శిక్ష… ఎలాగంటే…..

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.