Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

మహిళల U19T20 ప్రపంచకప్‌: శ్రీలంకపై భారత్ గెలుపు

T Ramesh by T Ramesh
Jan 23, 2025, 03:43 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహిళల అండర్‌ 19 టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్‌ విజయం సాధించింది. గ్రూప్-A విభాగంలో భాగంగా ఆడిన మూడు మ్యాచులలోనూ విజయం సాధించిన భారత యువతుల జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.
కౌలాలంపూర్ వేదికగా సాగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక, భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత ఓపెనర్ గొంగడి త్రిష(49 )తో ఈ మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసింది. మరో ఓపెనర్ కమలిని(5) తొలి వికెట్ గా వెనుదిరిగింది. దీంతో 17పరుగులు వద్ద భారత్ మొదటి వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సనికా కూడా విఫలమైంది.

ప్రముది బౌలింగ్ లో డకౌట్ గా పెవిలియన్ చేరింది. మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన నికీ ప్రసాద్ (11) పరుగులు చేసి ఔట్ అయింది. జట్టు స్కోర్ 48 పరుగులు వద్ద ఉన్నప్పుడు అసెని బౌలింగ్ లో ఆమె వెనుదిరిగింది.

ఆ తర్వాత మనుది బౌలింగ్ లో త్రిష క్యాచ్ ఔట్ గా దొరికిపోయింది. భవిక అహిరే(7) , మిథిల(16 ), ఆయుషి (5), జోషిత (14), పరుణిక ( 1) విఫలమయ్యారు. మ్యాచ్ ముగిసే సమయానికి షబ్నమ్(2*), వైష్ణవి శర్మ(1*) క్రీజులో ఉన్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.

శ్రీలంక బౌలర్లలో లిమాంస తిలకరత్న, ప్రముది, అసెని తలో 2 వికెట్లు పడగొట్టారు. మనుది, రష్మిక, ప్రబోధ తలో వికెట్‌ తీశారు.

భారత్ విధించిన 119 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఓపెనర్ సుముదు భారత బౌలర్ షబ్నమ్ వేసిన 0.2 బంతికి డకౌట్ అయింది. దీంతో జట్టు స్కోర్ 1 పరుగు వద్ద తొలి వికెట్ కొల్పోయింది. ఆ తర్వాత జట్టు స్కోర్ 5 పరుగుల వద్ద ఉన్నప్పుడు మరో ఓపెనర్ సంజన (5) జోషిత బౌలింగ్ లో ఔట్ అయింది. దహమి(0) కూడా షబ్నమ్ బౌలింగ్ లోనే వెనుదిరగగా , హిరుణి(2) మనుది(2) కూడా విఫలమయ్యారు. రష్మిక(15), లిమాంస(6), శశిని(3), ఆసేని(9) వెనుదిరిగారు. ఆట ముగిసే సమయానికి క్రీజులో ప్రముది(7)చాముది ( 2)ఉన్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 58 పరుగులు చేసింది. దీంతో భారత్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత బౌలర్లలో షబ్నమ్, పరుణిక, జోషిత తలా రెండు వికెట్లు తీశారు. ఆయుషి, వైష్ణవి చెరొక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Tags: 2025 - Match 24ICC Women's Under-19 T20 World CupIndia W VS Sri Lanka WIndia Women U19 Won by 60 RunsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.