Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

మహిళల క్రికెట్ U19T20 వరల్డ్‌కప్-2025: మలేసియాపై భారత్ విజయం

T Ramesh by T Ramesh
Jan 21, 2025, 02:06 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పదివికెట్ల తేడాతో గెలుపు

మహిళల క్రికెట్ U19T20 వరల్డ్‌కప్-2025 టోర్నీలో భాగంగా మలేసియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. పదివికెట్ల తేడాతో విజయం సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.


కౌలలాంపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత్, ఫీల్డింగ్ ఎంచుకుంది. మలేసియా ఓపెనర్లను భారత్ యువతులు ఆదిలోనే బోల్తా కొట్టించారు. ఓపెనర్ నూని ఫరినిని జోషిత డకౌట్ గా పెవిలియన్ పంపింది. దీంతో మలేసియా నాలుగు పరుగులు వద్ద తొలి వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత 12 పరుగుల వద్ద మరో ఓపెనర్ నుర్ అలియా బింటి (5)ని పరుణిక సిసోదియా రనౌట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన నఝతుల్ హిదాయ్ (5)ను ఆయుషి శుక్లా పెవిలియన్ కు పంపింది. వీరిద్దరే ఆ జట్టులో టాప్ స్కోరర్లు.

కెప్టెన్ నుర్ దనియ్ (1) ను వైష్ణవి శర్మ ఔట్ చేయడంతో 22 పరుగుల వద్ద మలేసియా ఐదో వికెట్ నష్టపోయింది. నుర్ ఇఝత్తుల్ కూడా ఆయుషి శుక్లా బౌలింగ్ లో పరుగుల ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరింది. తర్వాత వైష్ణవి శర్మ హ్యాట్రిక్ వికెట్లు తీయడంతో స్కోర్ బోర్డు 30 వద్ద ఉన్నప్పుడు మలేసియా మూడు వికెట్లు నష్టపోయింది. ఆఖరి వికెట్ గా మర్సియా (1)ను ఆయుషి ఔట్ చేయడంతో మలేసియా ఇన్నింగ్స్ 31 పరుగుల వద్ద ముగిసింది. మలేసియా 14.3 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే చేయగల్గింది.

భారత బౌలర్లలో వైష్ణవి శర్మ ఐదు వికెట్లు తీయగా ఆయుషి శుక్లా మూడు జోషిత ఒక వికెట్ తీశారు.

ప్రత్యర్థి విధించిన 32 పరుగుల లక్ష్యాన్ని భారత్ యువతులు 2.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించారు. త్రిష్ 12 బంతుల్లో 27 పరుగులు చేయగా కమిలిని ఐదు బంతుల్లో నాలుగు పరుగులు చేసింది. దీంతో భారత్ విజయం ఖాయమైంది.

ఐదు వికెట్లు తీసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వైష్ణవి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

 

Tags: ICC WOMENS U19 T20 WORLD CUP 2025India Won by 10 WicketsKuala LumpurMASvINDSLIDERT20 LEAGUETOP NEWSU19WorldCup
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.