Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

నైపుణ్య అభివృద్ధిలో భాగంగా జర్మన్ భాషలో శిక్షణ

Phaneendra by Phaneendra
Jan 20, 2025, 04:09 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

స్కిల్ ఇంటర్నేషనల్ ఇనీషియేటివ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్‌డిసి), టూ కామ్స్ అనే సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు రాష్ట్రంలోని నర్సింగ్ నిపుణుల కోసం జర్మన్ భాషా శిక్షణ, ప్లేస్‌మెంట్ లింక్డ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఈ అవగాహనా ఒప్పందం ప్రకారం… అర్హులైన అభ్యర్థులకు జర్మన్ భాషలో 8-10 నెలల వ్యవధిలో శిక్షణ ఇస్తారు, వారికి జర్మన్ హెల్త్ కేర్ రంగంలో నర్సులుగా ఉపాధి కల్పిస్తారు. 2COMS సంస్థ సహకారంతో జర్మన్ భాషా శిక్షణ, ప్లేస్‌మెంట్ మొదటి బ్యాచ్ ప్రారంభోత్సవం ఇవాళ కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరిగింది. ఆ కార్యక్రమంలో కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి మంజులారాణి, జిల్లా ఉపాధి అధికారిణి పి. దీప్తి, కర్నూలు DSDO ఎల్ ఆనంద్ రాజ్‌కుమార్, నంద్యాల DSDO వి శ్రీకాంత్ రెడ్డి, టూ కామ్స్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజర్ ఆకాంక్ష, తదితరులు  పాల్గొన్నారు.

ఆ సందర్భంగా ఏపీఎస్ఎస్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి మనోహర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్య సంరక్షణ నిపుణులకు విలువైన భాషా నైపుణ్యాలు కల్పించడం, వారికి ప్రపంచ ఆరోగ్య సంరక్షణ మార్కెట్‌లో ఉపాధి అవకాశాలు పెంచడమే తమ లక్ష్యమని చెప్పారు. అనేక యూరోపియన్ దేశాలలో జర్మన్ భాషా ప్రావీణ్యానికి అధిక డిమాండ్ ఉంది, ఇది నర్సులకు గొప్ప ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. అనుభవజ్ఞులైన సర్టిఫైడ్ భాషా బోధకులచే శిక్షణ అందిస్తారు. తద్వారా మన రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్ధులు జర్మన్ భాష నేర్చుకుంటారు, అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలను పొందగలుగుతారని మనోహర్ వివరించారు.

ఆ కార్యక్రమంలో కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, ఏపీఎస్ఎస్‌డీసీ సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.

Tags: APSSDCGerman HealthcareGerman Language SkillsKurnool Government Nursing CollegeSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.