Thursday, May 15, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

హమాస్ చెర నుంచి విముక్తమై ఇళ్ళకు చేరిన ముగ్గురు ఇజ్రాయెలీ మహిళలు

Phaneendra by Phaneendra
Jan 20, 2025, 01:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తొలి విడత అమలులో భాగంగా ఆదివారం ముగ్గురు ఇజ్రాయెలీ మహిళలను హమాస్ విడిచిపెట్టింది. వారు తమతమ ఇళ్ళకు చేరుకున్నారు. దాంతో వారి కుటుంబ సభ్యుల ఆనందానికి అంతే లేకుండా పోయింది.

పాటల పండుగ చేసుకుంటున్న ఇజ్రాయెల్ మీద హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి ఎత్తుకుపోయిన వారందరినీ వెనక్కు తిరిగి ఇచ్చేవరకూ దాడులు ఆపేది లేదంటూ ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అలా హమాస్ ఎత్తుకుపోయిన వారిలో ముగ్గురు మహిళలు – రోమీ గ్నెన్, ఎమిలీ దమారీ, డొరొన్ స్టెయిన్‌బ్రెచెర్ – 471 రోజుల తర్వాత ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. తమ కుటుంబాలను కలుసుకున్నారు.

ముగ్గురు బందీల విడుదల విషయాన్ని ఐడిఎఫ్, తమ ఎక్స్ మాధ్యమం ద్వారా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్  దక్షిణభాగం వద్ద హమాస్ వారిని విడిచిపెట్టింది. ఐడిఎఫ్ అధికారులు వారిని వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత వారు తమ తల్లులను కలుసుకున్నారు.

ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30కు బందీలను విడిచిపెట్టాల్సి ఉంది. అయితే అది సుమారు మూడు గంటలు ఆలస్యమైంది. హమాస్ తమ దగ్గర బందీలుగా ఉన్నవారిలో ఆ ముగ్గురినీ 11.15 గంటలకు ఇజ్రాయెల్‌కు అప్పగించింది. హమాస్ తాము విడుదల చేయనున్న అందరు బందీల జాబితానూ ఇస్తే తప్ప తాము ఒప్పందానికి కట్టుబడబోమనీ, ఆ ఒప్పందాన్ని హమాస్ ఏవిధంగా ఉల్లంఘించినా తాము సహించబోమనీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. దాంతో ఆ ముగ్గురు బందీల విడుదలలో జాప్యం చోటు చేసుకుంది. ఏదేమైనా, ముగ్గురు అమ్మాయిలు స్వదేశానికి చేరుకోవడం ఇజ్రాయెల్‌కు సంతోషకరం అని దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రకటించారు.

Tags: Ceasefire DealDoron SteinbrecherEmily DamariHamasidfIsraelPalestineRomi GnenSLIDERThree Hostages ReleasedTOP NEWS
ShareTweetSendShare

Related News

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్
general

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం
general

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్
Latest News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.