Saturday, May 10, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

అధికారిక ప్రకటన విడుదల : విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం భారీ ప్యాకేజీ

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 17, 2025, 05:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్రం రూ.11440 కోట్లు వెంటనే ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పలుసార్లు ప్రధాని మోదీకి విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆర్థికసాయం చేయాలని కోరినట్లు ఆయన గుర్తుచేశారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను ఆదుకునేందుకు రూ.11440 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉన్న అప్పులు తీర్చడంతోపాటు, గనుల సమస్యను కూడా పరిష్కరించనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఆగష్టు నాటికి మూడు ఫర్నేస్‌లు పనిచేస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. పోర్టు ఆధారిత ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ గత నాలుగేళ్లుగా తీవ్ర నష్టాల్లోకి జారిపోయింది. రూ.18 వేల కోట్ల నష్టాలతోపాటు, అప్పులు కూడా పెరిగిపోయాయి. గనుల సమస్యతో పాటు పెద్దఎత్తున వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో పరిశ్రమలో ఒక ఫర్నేస్ మూసివేశారు. ఏడాదికి 7.5 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో పనిచేయాల్సిన పరిశ్రమలో కేవలం 5 మిలియన్ టన్నులే ఉక్కు ఉత్పత్తి అవుతోంది. కేంద్రం తాజాగా ప్రకటించిన ప్యాకేజీతో ఉక్కు పరిశ్రమకు జీవపోయనున్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

Tags: centre on vizag steel plantprivatization of vizag steel plantSLIDERTOP NEWSvizag steel plantvizag steel plant newsvizag steel plant privatisationvizag steel plant privatization
ShareTweetSendShare

Related News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు
Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

Latest News

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

పాకిస్తాన్ ఆర్తనాదాల వేళ అంతశ్శత్రువుల శాంతి గీతాలు

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.