Wednesday, May 14, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

క్రికెటర్ నితీష్‌కుమార్‌ రెడ్డిని సత్కరించిన సీఎం, ఏసీఏ తరఫున రూ.25 లక్షల చెక్కు అందజేత

Phaneendra by Phaneendra
Jan 16, 2025, 07:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అంత‌ర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అండగా వుంటూ అన్నివిధాలుగా ప్రోత్స‌హిస్తుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ఆడుతున్న క్రీడాకారులు మ‌రింత‌ రాణించేందుకు రాష్ట్రంలో మరింత మెరుగైన సౌక‌ర్యాలు  ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు క‌ల్పించ‌నున్నార‌ని శివనాథ్ చెప్పారు.

విశాఖ‌పట్నానికి చెందిన టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయ‌ర్ కె.నితీష్ కుమార్ రెడ్డి, ఏసీఏ అధ్యక్షుడు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్, ఏసీఏ కార్య‌ద‌ర్శి రాజ్యస‌భ ఎంపి సానా స‌తీష్‌ల‌తో క‌లిసి స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును క‌లిసారు.

త‌న తొలి టెస్ట్‌మ్యాచ్‌ లోనే సెంచ‌రీ సాధించి రికార్డు సృష్టించిన‌ నితీష్‌కుమార్‌ రెడ్డికి  ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ ప్ర‌క‌టించిన రూ.25 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తిని చెక్కు రూపంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అంద‌జేసారు.

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో స‌త్తా చాటిన తెలుగుతేజం నితీష్‌కుమార్‌ రెడ్డిని ముఖ్య‌మంత్రి అభినందించారు. అత‌ని క్రికెట్ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. నితీష్ భవిష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షించారు.  రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రఫున క్రికెట‌ర్ కె.నితీష్ కుమార్ రెడ్డికి త్వ‌ర‌లోనే ఇంటి స్థ‌లం కేటాయిస్తామ‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారని ఏసిఏ అధ్య‌క్షుడు కేశినేని శివ‌నాథ్ తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఏసీఏ ఉపాధ్య‌క్షుడు పి.వెంక‌ట రామ ప్ర‌శాంత్,  కోశాధికారి దండ‌మూడి శ్రీనివాస్, ఏసీఏ  కౌన్సిల‌ర్  దంతు గౌరు విష్ణుతేజ్, కె.ముత్యాల‌రెడ్డి  పాల్గొన్నారు.

Tags: Andhra Cricket AssociationAP CM N Chandrababu NaiduCricketer Nitish Kumar ReddySLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
general

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

Latest News

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.