Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

తెలుగు లోగిళ్లలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 14, 2025, 11:39 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వేడుకగా సాగుతున్నాయి. గంగిరెద్దుల ఆటలు, ముంగిళ్లలో ముగ్గురు, గొబ్బిమ్మలతో వేడుకలు కోలాహలంగా జరుపుకుంటున్నారు. కోస్తా జిల్లాల్లో కోడిపందాలు, పడవ పందాలు, ఎడ్ల బండలాగుడు పందాలు జోరుగా సాగుతున్నాయి. మహిళలు పిండివంటలు తయారీలో బిజీగా గడుపుతున్నారు. బొమ్మల కొలువులతో పిల్లలు సరదాగా పండగ జరుపుకుంటున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పంటలు ఇంటికొచ్చే వేళ అందరికీ శుభం జరగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ, నటుడు చిరంజీవి, ప్రముఖ డాక్టర్ నాగేశ్వరెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

కోస్తా జిల్లాల్లో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. రెండు రోజులుగా సాగుతోన్న కోడి పందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కొన్ని బరుల్లోకి ప్రవేశించడానికి రూ.10 వేల టికెట్ నిర్ణయించారు. ఒక్కో బరిలో 20 కోట్లు చేతులు మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. జక్కంపూడి, సింగ్ నగర్, రామవరప్పాడు, యనమలకుదురు, ఈడుపుగళ్లు, భీమవరం, దెందులూరు, పెద్దాపురం, రాజోలు ప్రాంతాల్లో భారీ బరులను సిద్దం చేసి, లైటింగ్ ఏర్పాట్లు చేశారు. 24 గంటల పాటు కోడి పందాలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

కోడికి కత్తికట్టి పందాల్లో వదలరాదని హైకోర్టు ఆదేశించినా రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు చూస్తూ ఉండిపోయారు. జక్కంపూడిలో బరిని పోలీసులు ధ్వంసం చేయగా, రాజకీయ ఒత్తిళ్లతో మరలా ప్రారంభించారు. ఈడుపుగళ్లులో 30 ఎకరాల్లో బరులు నిర్వహిస్తున్నారు. ఒక్కో కోడి లక్షపైగా పలుకుతోంది. విదేశాలకు చెందిన పెరూ జాతి కోళ్లు కూడా ఈ ఏడాది బరుల్లో సందడి చేస్తున్నాయి.

Tags: festivalmattu pongalpongalpongal celebrationpongal festivalpongal festival 2023pongal festival recipespongal in tamilpongal rangolipongal recipeSLIDERthai pongalthai pongal festival recipesTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
general

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర
general

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

Latest News

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.