Friday, June 6, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

భక్తజనసంద్రం : మహాకుంభ మేళాలో 2 కోట్ల మంది స్నానాలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 14, 2025, 10:15 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

త్రివేణి సంగమం జనసంద్రంలా మారింది. పుష్య పౌర్ణమి పురస్కరించుకుని మొదలైన 45 రోజుల మహాకుంభ మేళాలో ఇప్పటి వరకు 2 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. గంగ, యమున, అంతర్వాహిని సరస్వతి నదులు సంగమ ప్రదేశం ప్రయాగ్‌రాజ్ భక్తులతో నిండిపోయింది.

మహాకుంభ మేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఇందుకు యూపీ ప్రభుత్వం రూ.7 వేల కోట్లతో ఏర్పాట్లు చేసింది. పది వేల ఎకరాల్లో కుంభ్ నగర్ ఏర్పాటు చేసింది. భక్తుల కోసం లక్షన్నర టాయిలెట్లు ఏర్పాటు చేశారు. 3 వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు. నీటి అడుగున నిఘా వేసే 200 డ్రోన్లను రంగంలోకి దించారు. 50 వేల మంది పోలీసు బలగాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

లక్షన్నర మంది రాత్రి బస చేసేందుకు 30 వేల తాత్కాలిక టెంట్ల నివాసాలను ఏర్పాటు చేశారు. నీటిపై తేలియాడే పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. ఇక ప్రయాగ్‌రాజ్ ప్రాంతాన్ని హెలికాఫ్టర్ ద్వారా తిలకించే వారికి కేవలం రూ.1300కే అవకాశం కల్పించారు. దాదాపు 400 మంది విదేశీ మీడియా ప్రతినిధులు, 3 వేల మంది దేశీయ మీడియా విలేకరులు కవరేజీ చేస్తున్నారు. 14 లక్షల మంది విదేశీ భక్తులు వస్తారని అంచనా.

త్రివేణి సంగమం వద్ద ఒకేసారి 60 లక్షల మంది భక్తులు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పది వేల ఎకరాల్లో టెంట్లు, పార్కింగ్ సదుపాయం కల్పించారు. నది నీటిలో ప్రజలు మునిగిపోకుండా కేవలం 2 అడుగుల మేర నీరు ఉండేలా చర్యలు చేపట్టారు. దాదాపు 6 వేల బోట్లతో భక్తులకు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు.

మహాకుంభ మేళా భూమిపై జరుగుతోన్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా అంతర్జాతీయ మీడియా అభివర్ణిస్తోంది. 45 రోజులపాటు సాగే మహా కుంభమేళా 144 సంవత్సరాలకు వచ్చే ప్రత్యేక వేడుక కావడంతో 40 కోట్లకుపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా. 45 రోజుల్లో రూ.2 లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని అధికారులు చెబుతున్నారు.

Tags: kumbh mela 2025 prayagrajmaha kumbh mela 2025mahakumbhMahakumbh 2025mahakumbh 2025 livemahakumbh 2025 prayagrajmahakumbh melamahakumbh mela 2025prayagraj kumbh mela 2025sliederTOP NEWSyogi on mahakumbh 2025
ShareTweetSendShare

Related News

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్
general

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్
general

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం
general

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?
general

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా
general

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

Latest News

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్‌కు చెందిన 6 జెట్‌లు, 2 విమానాలు, చైనీస్‌ డ్రోన్లు ధ్వంసం

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.