Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆధ్యాత్మికం

మహాకుంభమేళాలో టర్కీ పర్యాటకురాలి తాదాత్మ్యత

Phaneendra by Phaneendra
Jan 13, 2025, 04:43 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహాకుంభమేళా ఘనత, ఆధ్యాత్మికత ప్రపంచ పర్యాటకుల దృష్టిని సైతం ఆకర్షిస్తున్నాయి. గంగానదికి 12ఏళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళాలో పాల్గొనడానికి విదేశీయులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. కుంభమేళాను కేవలం వినోదంగా పరిగణించకుండా, దానిలోని ఆధ్యాత్మిక వైభవాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అలా, కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన వారిలో టర్కీకి పినార్ ఒకరు. ఆమె మొదటిసారి భారత్ వచ్చారు, ఇక్కడి ఘనమైన సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటున్నారు.  

పినార్ ఈ ఉదయం గంగానదిలో పవిత్ర స్నానం చేసారు. నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకున్నారు. మన దేశానికి చెందిన సనాతన ధర్మంలోని ఆధ్యాత్మిక ఆంతరిక ప్రయాణంలోకి సంలీనమయ్యారు. ఆ అనుభవం గురించి పినార్ వివరించారు.

పినార్ మనదేశంలో జరిగే మహాకుంభమేళా గురించి చాలాకాలం క్రితం తన మిత్రల దగ్గర మొదటిసారి విన్నారు. అప్పటినుంచీ ఆమె ఈ మహోత్సవాన్ని కన్నులారా చూడాలని కలలుగన్నారు. ఇన్నాళ్ళకు ఆ కల సాకారమైందని ఆమె ఆనందిస్తున్నారు.

భారతీయ సంస్కృతి పినార్‌ను మంత్రముగ్ధురాలిని చేసింది. మహాకుంభమేళాలో పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. త్రివేణీసంగమం దగ్గర ఇసుకజాలుల్లో నడవడం, గంగలో పవిత్ర స్నానం చేయడం తన జీవితంలో మరువలేని మధురస్మృతులుగా మిగిలిపోతాయని ఆమె అన్నారు.

మహాకుంభమేళాను మొదటిసారి సందర్శించుకున్న పినార్, ఓ గొప్ప ఆధ్యాత్మిక ఆంతరిక యాత్రను పూర్తిచేసారు. కుంభమేళా వాతావరణాన్ని, అక్కడి సానుకూల శక్తినీ సక్రమంగా గ్రహించి అర్ధం చేసుకున్నారు. భారతదేశపు సంప్రదాయాల గూఢతను సక్రమంగా అర్ధం చేసుకోవడం గొప్ప అనుభూతిగా నిలిచిందన్నారు. గంగాస్నానం, ధ్యానం, తిలకధారణ వంటి చర్యలు భారతీయమైన సనాతనధర్మం పట్ల ఆమెకున్న గౌరవానికి నిదర్శనంగా నిలిచాయి.

Tags: Mahakumbh 2025PrayagrajSanatan DharmaSLIDERTOP NEWSTurkish TouristUttar Pradesh
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.