Thursday, July 3, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆధ్యాత్మికం

మహాకుంభమేళాలో టర్కీ పర్యాటకురాలి తాదాత్మ్యత

Phaneendra by Phaneendra
Jan 13, 2025, 04:43 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహాకుంభమేళా ఘనత, ఆధ్యాత్మికత ప్రపంచ పర్యాటకుల దృష్టిని సైతం ఆకర్షిస్తున్నాయి. గంగానదికి 12ఏళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళాలో పాల్గొనడానికి విదేశీయులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. కుంభమేళాను కేవలం వినోదంగా పరిగణించకుండా, దానిలోని ఆధ్యాత్మిక వైభవాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అలా, కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన వారిలో టర్కీకి పినార్ ఒకరు. ఆమె మొదటిసారి భారత్ వచ్చారు, ఇక్కడి ఘనమైన సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటున్నారు.  

పినార్ ఈ ఉదయం గంగానదిలో పవిత్ర స్నానం చేసారు. నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకున్నారు. మన దేశానికి చెందిన సనాతన ధర్మంలోని ఆధ్యాత్మిక ఆంతరిక ప్రయాణంలోకి సంలీనమయ్యారు. ఆ అనుభవం గురించి పినార్ వివరించారు.

పినార్ మనదేశంలో జరిగే మహాకుంభమేళా గురించి చాలాకాలం క్రితం తన మిత్రల దగ్గర మొదటిసారి విన్నారు. అప్పటినుంచీ ఆమె ఈ మహోత్సవాన్ని కన్నులారా చూడాలని కలలుగన్నారు. ఇన్నాళ్ళకు ఆ కల సాకారమైందని ఆమె ఆనందిస్తున్నారు.

భారతీయ సంస్కృతి పినార్‌ను మంత్రముగ్ధురాలిని చేసింది. మహాకుంభమేళాలో పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. త్రివేణీసంగమం దగ్గర ఇసుకజాలుల్లో నడవడం, గంగలో పవిత్ర స్నానం చేయడం తన జీవితంలో మరువలేని మధురస్మృతులుగా మిగిలిపోతాయని ఆమె అన్నారు.

మహాకుంభమేళాను మొదటిసారి సందర్శించుకున్న పినార్, ఓ గొప్ప ఆధ్యాత్మిక ఆంతరిక యాత్రను పూర్తిచేసారు. కుంభమేళా వాతావరణాన్ని, అక్కడి సానుకూల శక్తినీ సక్రమంగా గ్రహించి అర్ధం చేసుకున్నారు. భారతదేశపు సంప్రదాయాల గూఢతను సక్రమంగా అర్ధం చేసుకోవడం గొప్ప అనుభూతిగా నిలిచిందన్నారు. గంగాస్నానం, ధ్యానం, తిలకధారణ వంటి చర్యలు భారతీయమైన సనాతనధర్మం పట్ల ఆమెకున్న గౌరవానికి నిదర్శనంగా నిలిచాయి.

Tags: Mahakumbh 2025PrayagrajSanatan DharmaSLIDERTOP NEWSTurkish TouristUttar Pradesh
ShareTweetSendShare

Related News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

Latest News

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.