Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

భోగి మంటలతో ఎరుపెక్కిన తెలుగు లోగిళ్ళు

Phaneendra by Phaneendra
Jan 13, 2025, 01:24 pm GMT+0530
భోగి మంటలతో ఎరుపెక్కిన తెలుగు లోగిళ్ళు
భోగి మంటలతో ఎరుపెక్కిన తెలుగు లోగిళ్ళు
భోగి మంటలతో ఎరుపెక్కిన తెలుగు లోగిళ్ళు
FacebookTwitterWhatsAppTelegram

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హిందువులు భోగిపండుగను వైభవంగా జరుపుకున్నారు. చిరు చీకట్లు, చలిగాలుల నడుమ తెల్లవారుజామునే భోగి మంటలు వేసారు. ఇళ్ళముందు పండుగ ప్రత్యేక రంగవల్లులు తీర్చిదిద్దారు.

భోగి పండుగ, పౌష్య పూర్ణిమ కలిసి రావడంతో పండుగ సందడిగా మారింది. భక్తులు వేకువజామునే నదీస్నానాలు చేసి దేవాలయాలను సందర్శించుకుని తమ ఇష్ట దైవాలను ఆరాధించుకున్నారు. ప్రత్యక్ష నారాయణుడిగా పేరు గడించిన సూర్య భగవానుడికి సంబంధించిన పండుగ కావడంతో సూర్యుడికి పూజలు చేసారు.

సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో పెద్దపండుగ కావడంతో ఉభయ రాష్ట్రాల్లోనూ నగరాల నుంచి సొంతూళ్ళకు ప్రజలు ప్రయాణమై వెళ్ళారు. దాంతో పెద్దపెద్ద పట్టణాలు ప్రశాంతంగా మారగా, గ్రామసీమల్లో సందడి చిందులేస్తోంది. హరిదాసులు కీర్తనలు, డూడూబసవన్నల విన్యాసాలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.  

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. భోగి మంటలతో ప్రజల సమస్యలు తీరిపోయి భోగభాగ్యాలు కలగాలంటూ ఆశిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేసారు. తన స్వగ్రామం నారావారిపల్లెలో జరిగిన వేడుకల్లో చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసారు. పోటీలో పాల్గొన్న అందరికీ చంద్రబాబు భార్య భువనేశ్వరి రూ.10,116 ప్రోత్సాహకం ప్రకటించడం విశేషం.

ధర్మవరంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంక్రాంతి వేడుకలు ప్రారంభించారు. సంప్రదాయబద్ధంగా పంచె కట్టుకుని ఎడ్లబండి మీద ఎక్కి క్రీడామైదానంలో ప్రవేశించారు. భోగిమంటలు, బసవన్నల ప్రదర్శనలు, మహిళల పాటలు ప్రేక్షకులను అలరించాయి.

 

Tags: ANDHRA PRADESHBhogi FestivalBonfireSLIDERSun GodTelanganaTemple VisitsTOP NEWS
ShareTweetSendShare

Related News

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

విజయవాడ దుర్గ గుడి ఈవోగా వీకే శీనా నాయక్
general

విజయవాడ దుర్గ గుడి ఈవోగా వీకే శీనా నాయక్

ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది : సమ్మె విరమించుకోండి..మంత్రి పొన్నం
general

ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది : సమ్మె విరమించుకోండి..మంత్రి పొన్నం

Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.