Wednesday, June 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ప్రయాగ్‌రాజ్ వద్ద మొదలైన కుంభమేళా : లక్షలాది భక్తుల పవిత్ర స్నానాలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Jan 13, 2025, 10:27 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హిందువుల పవిత్ర వేడుక మహాకుంభమేళా మొదలైంది. సోమవారం పుష్యపౌర్ణమి నాడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ పవిత్ర సంగమంలో మహా కుంభమేళా వైభవంగా మొదలైంది. ఉదయం 7 గంటల 30 నిమిషాల సమయానికే 35 లక్షల మంది పవిత్ర స్నానాలు చేశారు. నేటి నుంచి మొదలైన మహాకుంభ మేళా 45 రోజుల పాటు జరగనుంది. దేశ విదేశాల నుంచి 45 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలకు తరలి వస్తారని అంచనా. ప్రతి రోజూ కోటి మంది భక్తులు స్నానాలు చేసేందుకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ప్రయాగ్‌రాజ్‌లోని గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద మొదలైన కుంభమేళాకు యోగీ ప్రభుత్వం రూ.5 వేల కోట్ల ఖర్చుతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. పది వేల ఎకరాల విస్తీర్ణంలో స్నానాలు చేసే ఏర్పాట్లు చేసింది. నదిలో కేవలం 2 అడుగుల మేర మాత్రమే నీరు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 50 వేల మంది పోలీసులను మోహరించారు. 3 వేల సీసీ కెమెరాలు 300 డ్రోన్లు భద్రత పర్యవేక్షణలో ఉపయోగిస్తున్నారు. నీటిపై తేలియాడే పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని భాషల్లో భక్తులకు సమాచారం అందించేందుకు పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి కలగలిపే పవిత్ర సంగమం వద్ద కోట్లాది మంది తమ విశ్వాసాలకు విలువనిస్తూ పవిత్ర స్నానాలు చేయడం హిందూమతం ఐక్యతను చాటుతోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. పలువురు ప్రముఖులు పవిత్ర స్నానాలు ఆచరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 4500 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. సీఎం యోగీ ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు. భూమిపై జరిగే అతిపెద్ద పవిత్ర మేళా ఇదేనని అంతర్జాతీయ మీడియా కొనియాడుతోంది. విదేశాలకు చెందిన 300 మంది మీడియా ప్రతినిధులు కూడా కుంభమేళా కవరేజీకి వచ్చారు. దేశంలోని 800 మీడియా సంస్థల నుంచి ప్రతినిధులు ప్రతిక్షణం కుంభమేళా వివరాలను ప్రజలకు అందిస్తున్నాయి.

Tags: andhratodaynewsMaha Kumbh 2025Maha Kumbh Melamaha kumbh mela 2025maha kumbh naga sadhuSLIDERTOP NEWSyogi on mahakumbh 2025
ShareTweetSendShare

Related News

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా
general

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం
general

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’
general

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు
general

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

Latest News

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

ప్రపంచంలో మరో పాకిస్తాన్‌గా మారుతున్న చైనా

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

మోసకారి ముస్లిం ఫకీర్లను హిందువులుగా చూపించే ‘మీడియా సిక్యులరిజం’

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాగుకు భరోసా కనీస మద్దతు ధర

సాగుకు భరోసా కనీస మద్దతు ధర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.