వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామివారు స్వర్ణ రథం పై విహరించి భక్తులను అనుగ్రహించారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు దర్శనమిచ్చారు. భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంతో ‘‘గోవిందా…గోవిందా’’ అంటూ స్వర్ణ రథాన్ని లాగారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామివారు స్వర్ణ రథం పై విహరించి భక్తులను అనుగ్రహించారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు దర్శనమిచ్చారు. భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంతో ‘‘గోవిందా…గోవిందా’’ అంటూ స్వర్ణ రథాన్ని లాగారు.
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిపై కేసు నమోదు