Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

అస్సాంలో బొగ్గుగని ప్రమాదం …ముమ్మరంగా సహాయ చర్యలు

T Ramesh by T Ramesh
Jan 8, 2025, 12:40 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

340 అడుగుల లోతులో 15 మంది కార్మికులు
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఒకరి మృతదేహం వెలికితీత

అస్సాంలోని డిమా హ‌సావోలోని బొగ్గు గ‌ని వద్ద సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గనిలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో నీరు ప్రవేశించింది. దీంతో సుమారు 15 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా సహాయ చర్యలు చేపట్టాయి.
గ‌నిలోకి 21 మంది పారా డ్రైవ‌ర్లు వెళ్ళి గాలింపు చర్యలు చేపట్టారు. గ‌ని దిగువ నుంచి ఓ మృత‌దేహాన్ని తీసుకువ‌చ్చారు. నేవీ, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్‌, ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు రెస్క్యూ ఆప‌రేష‌న్ లో పాల్గొన్నాయి.

విశాఖ‌ప‌ట్ట‌ణంకు చెందిన డైవ‌ర్లు ప్రమాద స్థలికి చేరుకున్నారు. సహాయచర్యల్లో సేవలు అందించనున్నారు. మరోవైపు కుంభీగ్రామ్ నుంచి కూడా ఎంఐ17 హెలికాప్ట‌ర్ ద్వారా ఓఎన్జీసీ వాట‌ర్ పైపులు తీసుకు వచ్చి నీటిని తోడేందుకు సిద్ధమయ్యారు.

ప్రమాదం గురించి కేంద్ర గ‌నుల శాఖ మంత్రి జీ కిష‌న్ రెడ్డికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ వివరించారు. దీంతో సహాయ చర్యల్లో పాల్గొనేందుకు కోల్ ఇండియాకు చెందిన సిబ్బందిని పంపనున్నట్లు మంత్రి తెలిపారు.

సుమారు 340 ఫీట్ల లోతులో కార్మికులు చిక్కుకోగా నీరు వంద అడుగులకు చేరుకుంది. గనిలో అక్రమ తవ్వకాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఎన్డీఆర్ఎఫ్ ఫ‌స్ట్ బెటాలియ‌న్ క‌మాండెంట్ హెచ్పీఎస్ ఖాన్‌దారి ఆధ్వర్యంలో సహాయ చర్యలు జరుగుతున్నాయి. తమ సిబ్బంది మంగళవారం నాడు కార్మికుల‌ను చేరుకునేందుకు ప్ర‌య‌త్నించారని, కానీ అవరోధాలు ఎదురయ్యాయని తెలిపారు. నేడు జాయింట్ టీమ్ గాలింపు చర్యలు చేపట్టిందన్నారు.

Tags: Assam coal mine accidentGuwahatirescue operation resumesSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

Latest News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.