Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

మీ డ్యాములతో మా బ్రహ్మపుత్ర నీళ్ళకు గండి కొట్టకండి: చైనాకు భారత్ విజ్ఞప్తి

Phaneendra by Phaneendra
Jan 4, 2025, 12:55 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

చైనాలో డ్యామ్‌ల వల్ల దిగువన బ్రహ్మపుత్రానది ప్రవహించే భారతదేశపు రాష్ట్రాలకు సమస్య కలిగించకుండా ఉండాలని భారత ప్రభుత్వం చైనాను కోరింది. ఆ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఢిల్లీలో పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.

టిబెట్‌లో బ్రహ్మపుత్రా నదిని ‘యార్లుంగ్ సాంగ్‌పో’ అని పిలుస్తారు. ఆ టిబెట్ ఇప్పుడు చైనా అధీనంలో ఉంది. ఆ నది ఎగువ ప్రాంతంలో చైనా భారీ డ్యామ్ నిర్మిస్తోంది.

చైనా డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన వార్తలు రాగానే భారతదేశంలోని బ్రహ్మపుత్ర దిగువ పరీవాహక ప్రాంతంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సామాన్య ప్రజలు మొదలుకొని వ్యూహాత్మక నిపుణుల వరకూ అందరూ ఆందోళన వ్యక్తం చేసారు. చైనా డ్యామ్ నిర్మాణం బంగ్లాదేశ్ పైన కూడా ప్రభావం చూపుతుంది.

టిబెట్ ప్రాంతంలో ‘యార్లుంగ్ సాంగ్‌పో’ నది మీద చైనా హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మిస్తుందని 2024 డిసెంబర్ 25న ఆ దేశం ప్రకటించింది. ఆ విషయాన్ని భారత్ గమనించిందని మన విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేసారు. ఆ పరిస్థితిని భారత్ నిశితంగా గమనిస్తోందనీ, దేశీయ ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటుందనీ వెల్లడించారు.

నదికి దిగువన ఉన్న దేశంగా ఆ నదీజలాలను వాడుకునే హక్కు భారతదేశానికి కూడా ఉంది. శాస్త్రీయ నిపుణుల ద్వారా, దౌత్యమార్గాల ద్వారా భారత తన హక్కుల గురించి చైనాకు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంది. ఇప్పుడు ఆ నదిమీద ఎగువ ప్రాంతాల్లో మెగా ప్రాజెక్టులు చేపట్టడంపై భారత్ ఆందోళనలను, అభిప్రాయాలనూ చైనాకు వెల్లడించాం’’ అని రణధీర్ జైస్వాల్ వివరించారు.

బ్రహ్మపుత్రానది భారతదేశంలో అస్సాం రాష్ట్రంలో ప్రవహిస్తుంది. ఆ రాష్ట్రానికి జీవదాయినిగా (అస్సాం లైఫ్‌లైన్) పేరుగాంచింది. టిబెట్ ప్రాంతంలో ఆ నదిమీద డ్యామ్ కడితే అస్సాంకు భారీ నష్టం కలుగుతుంది. అందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జనవరి 1నాడు తన ఆందోళన వ్యక్తం చేసారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారు.

 

Tags: BharatBrahma Putra RiverChinaSLIDERTibet Autonomous Region of ChinaTOP NEWSYarlung Tsangpo River
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.