Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

జనవరి 15 నుంచి భారత నౌకాదళంలోకి మూడు స్వదేశీ యుద్ధనౌకలు

Phaneendra by Phaneendra
Jan 1, 2025, 03:26 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత నౌకాదళం మరింత బలోపేతం కానుంది. నీలగిరి, సూరత్, వాఘ్‌షీర్ అనే దేశీయంగా నిర్మించిన మూడు యుద్ధనౌకలు ఇండియన్ నేవీకి అందుబాటులోకి రానున్నాయి. వాటిని ఈ నెల 15న ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో భారత నౌకాదళంలోకి ప్రవేశపెడతారు.  

మూడు యుద్ధనౌకలను అందుబాటులోకి తీసుకురావడం భారత నౌకాదళపు యుద్ధ సంసిద్ధతను మరింత మెరుగుపరుస్తుంది. రక్షణ రంగంలో స్వయంసమృద్ధి, ఆత్మనిర్భరత సాధించడంలో భారతదేశం అద్వితీయమైన ప్రగతిని సాధిస్తోందనడానికి ఈ మూడు వార్ షిప్స్ నిదర్శనంగా నిలుస్తాయి.

నీలగిరి నౌకలో అత్యున్నత స్థాయి సాంకేతికతలు, స్టెల్త్ ఫీచర్లు ఉన్నాయి. సూరత్ నౌకలో అద్భుతమైన డిజైన్, అత్యుత్తమమైన సామర్థ్యాలూ ఉండేలా తీర్చిదిద్దారు. అత్యాధునికమైన ఏవియేషన్ సౌకర్యాలు సమకూర్చిన ఈ రెండు నౌకల మీదనుంచి పగటి పూట, రాత్రి పూట కూడా హెలికాప్టర్లను ప్రయోగించవచ్చు.

వాగీశ్వర్ అత్యంత మౌనంగా ఉండే జలాంతర్గామి. ప్రపంచంలో ఉన్న డీజెల్-ఎలక్ట్రిక్ క్షిపణులు అన్నింటిలోనూ అత్యంత వైవిధ్యభరితమైన జలాంతర్గామి. డీజెల్-ఎలక్ట్రిక్ రెండు రకాల ఇంధనాలతోనూ పనిచేస్తుంది. యాంటీ సర్ఫేస్ వార్‌ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, సమాచార సేకరణ, ప్రాంత నిఘా, ఇంకా ఇతర ప్రత్యేక ఆపరేషన్లను తట్టుకునేలా ఉండేలా డిజైన్ చేసారు. ఇంకా వాఘ్‌షీర్ మీద వైర్-గైడెడ్ టార్పిడోలు, యాంటీ షిప్ మిసైల్స్, అడ్వాన్స్డ్ సోనార్ సిస్టమ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.  

ఈ మూడు ఓడలనూ పూర్తిగా దేశీయంగా ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌లో నిర్మించారు. భారతదేశపు పెరుగుతున్న స్వయంసమృద్ధి, ఆత్మనిర్భరతకు ఇది నిదర్శనం అని ఇండియన్ నేవీ పేర్కొంది. అంతేకాదు. ఈ మూడు షిప్‌లూ దేశీయంగా యుద్ధనౌకల డిజైనింగ్, నిర్మాణంలో వేగవంతమైన ప్రగతికి నిదర్శనాలు. రక్షణ ఉత్పత్తుల రంగంలో ప్రపంచ నాయకత్వ స్థాయికి భారత్ ఎదుగుదలకు సాక్ష్యాలు.

Tags: Indian NavyIndigenous ShipsSLIDERTOP NEWSWar Ships Commissioning
ShareTweetSendShare

Related News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం
Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్
Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Latest News

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.