దేవాలయాల పరిరక్షణ కోసం వాటిని ప్రభుత్వాల కరకు కోరల నుంచి విముక్తం చేయడమే లక్ష్యంగా విశ్వహిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2025 జనవరి 5న విజయవాడ శివార్లలో కేసరపల్లి దగ్గర లైలా గ్రీన్ మెడోస్ మైదానంలో మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత