Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

ఆస్తి, బంగారం కోసం తల్లిని చంపిన కొడుకు

Phaneendra by Phaneendra
Dec 28, 2024, 05:56 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విజయవాడ మధురానగర్‌లో ఒంటరిగా నివసిస్తున్న మూడు లక్ష్మి (62) అనే మహిళ మృతిపై అనుమానంతో  డిసెంబర్ 26న ఆమె రెండో కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తల్లి ఒంటిపైన ఉండాల్సిన బంగారం పోయిందని పోలీసులకు చెప్పాడు. రూ.4లక్షల విలువైన 49 గ్రాముల బంగారు నగలు పోయాయి. దాంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

సంఘటన జరిగిన రాత్రి మృతురాలి పెద్ద కొడుకు మూడు సాంబశివరావు(43), కోడలు వాణి(35) ఆస్తి కోసం ఆమెతో గొడవ పడ్డారని విచారణలో తెలిసింది. సాంబశివరావు గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర ఆత్మకూరులో ఆటో నడుపుకుంటూ కుటుంబంతో నివసిస్తున్నాడు. లక్ష్మి అంత్యక్రియలకు వారు రాకపోవడంతో వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేసారు. డిసెంబర్ 27న విజయవాడ రైల్వేస్టేషన్‌లో వారు పట్టుబడ్డారు.  

సాంబశివరావు పక్షవాతం కారణంగా అప్పులపాలయ్యాడు. వాటిని తీర్చుకోడానికి తల్లిని ఆస్తిలో వాటా అడగాలనుకున్నాడు. దానికోసం సాంబశివరావు దంపతులు డిసెంబర్ 25న విజయవాడ వెళ్ళారు. ఆస్తి పంచడానికి తల్లి నిరాకరించింది. అర్ధరాత్రి వేళ ఆమె నిద్రలో ఉండగా కొడుకు, కోడలు ఆమెను దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేసారు. ఆమె ఒంటిమీదున్న బంగారు వస్తువులను తీసుకుని ఆ దంపతులు ఆత్మకూరు వెళ్ళిపోయారు.

మర్నాడు తమ్ముడు తల్లి చనిపోయిందని చెప్పాక మళ్ళీ విజయవాడ వచ్చారు. పోలీసులకు తమ్ముడు ఫిర్యాదు చేసాడని తెలిసి, అంత్యక్రియలకు వెళ్తే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో, హైదరాబాద్‌కు పారిపోవాలని భావించారు. ఆ క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్‌లో పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు వారి నుంచి దొంగసొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసారు.

Tags: crime newsGold TheftSLIDERSon Kills MotherTOP NEWSVijayawada
ShareTweetSendShare

Related News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.