Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

మహాకుంభమేళా 2025: ప్రయాగను వెలిగించనున్న 2వేల డ్రోన్‌ దివ్వెలు

Phaneendra by Phaneendra
Dec 28, 2024, 05:27 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న మహాకుంభమేళా ప్రేక్షకులకు నేత్రపర్వం కానుంది. కుంభమేళాకు హాజరయ్యే భక్తులను మంత్రముగ్ధులను చేసేందుకు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ వినూత్న ప్రయోగం చేయబోతోంది. కుంభమేళా, ప్రయాగరాజ్‌లకు సంబంధించిన పౌరాణిక గాధలను డ్రోన్ షో ద్వారా ప్రదర్శించనుంది.  

త్రివేణీ సంగమ క్షేత్రం దగ్గర డ్రోన్ షో నిర్వహిస్తారు. ఆ ప్రదర్శన కోసం 2వేల డ్రోన్స్‌ను ఉపయోగిస్తారు. వాటిలో దీపాలు అమర్చి అవన్నీ గగన వీధిలో వెలిగేలా ప్రదర్శిస్తారు. మహాకుంభమేళా ప్రారంభం, ముగింపు వేడుకల్లో ఈ వెలిగే డ్రోన్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ కానుంది.  

‘‘ప్రయాగ మాహాత్మ్యం, మహాకుంభమేళాలకు సంబంధించిన పౌరాణిక గాధలను సుమారు 2వేల డ్రోన్స్‌ ప్రదర్శిస్తాయి. ఇంకా క్షీరసాగర మథనం వంటి గాధలను కూడా సాయంత్రం వేళల్లో త్రివేణీ సంగమం దగ్గర ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసాము’’ అని జిల్లా పర్యాటక శాఖ అధికారి అపరాజితా సింగ్ చెప్పారు. ప్రయాగ క్షేత్రం ధార్మిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా డ్రోన్ షో ద్వారా వివరిస్తారు.

మహాకుంభమేళా 2025ను అంతర్జాతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవ కార్యక్రమంగా రూపొందించాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ మేరకు ప్రయాగలోని దేవాలయాలు, నదీస్నాన ఘట్టాలు, ఉద్యానవనాలు, రహదారుల సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.

పన్నెండేళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా ఈసారి 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. ఆ సందర్భంగా ప్రయాగలో ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, జలక్రీడలు, హాట్ ఎయిర్ బెలూన్‌లు, లేజర్ లైట్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. జనవరి ప్రారంభం నుంచీ యమునా నది మీద కాళీఘాట్ దగ్గర మ్యూజికల్ ఫౌంటెన్ లేజర్ షో మొదలవుతుంది. ఇక ఈ లైటింగ్ డ్రోన్ షో అన్ని ప్రదర్శనలకూ తలమానికం కాగలదని యూపీ టూరిజం విభాగం భావిస్తోంది.

Tags: Lighting Drone ShowMahakumbh 2025Musical Fountain Laser ShowPrayagrajSLIDERTOP NEWSUP CM Yogi AdityanathUP TourismUttar Pradesh
ShareTweetSendShare

Related News

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు
general

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.