Tuesday, July 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

అరలక్ష టన్నుల బియ్యం, డిస్కౌంట్‌తో కావాలి: భారత్‌కు బంగ్లాదేశ్ డిమాండ్

Phaneendra by Phaneendra
Dec 20, 2024, 06:03 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హిందువులను ఊచకోత కోస్తూ, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూన్న దుర్మార్గపు మూకలకు అండగా నిలుస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం… తాము తినడానికి తిండిగింజలు  లేవనీ, అవి కొనేందుకు డబ్బులూ లేవనీ గ్రహించింది. అత్యవసరంగా 50వేల టన్నుల బియ్యాన్ని అది కూడా తగ్గింపు ధరలకు ఇవ్వాలని భారత్‌ను కోరింది.

ఆహార నిల్వల తరుగుదల, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో బంగ్లాదేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  డిసెంబర్ 17 నాటికి బంగ్లాదేశ్ దగ్గరున్న తిండిగింజల నిల్వలు 11.48 లక్షల టన్నులకు తగ్గిపోయాయి. వాటిలో బియ్యం నిల్వలు కేవలం 7.42 లక్షల టన్నులు మాత్రమే ఉన్నాయి. బియ్యమే ఆహారంగా ఉండే దేశానికి అది అత్యంత ప్రమాదకరమైన స్థాయి. దాంతో బంగ్లాదేశ్ స్థానికంగా పంటల ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తూనే దిగుమతులకు కూడా ప్రయత్నిస్తోంది.

భారత్ నుంచి దిగుమతి చేసుకునే బియ్యాన్ని ప్రభుత్వ ప్రాయోజిత ఆహార సరఫరా కార్యక్రమాల ద్వారా ప్రజలకు పంచిపెడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 11.17 లక్షల టన్నుల బియ్యాన్ని అలాంటి పథకాల ద్వారా పంచిపెట్టింది.

ఇప్పుడు బంగ్లాదేశ్‌కు బియ్యాన్ని భారతదేశానికి చెందిన బగాదియా బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ  సరఫరా చేస్తుంది. టన్నుకు 456.67 డాలర్ల రేటుకు బియ్యం ఇస్తున్నారు. ఇది చాలా తక్కువ ధర. నవంబర్ నెలలో బంగ్లాదేశ్‌కు సరఫరా చేసిన బియ్యానికి టన్నుకు 477 నుంచి 499.8 డాలర్ల వరకూ చెల్లించారు. అంటే, భారతీయ కంపెనీ పెద్దమొత్తంలోనే సబ్సిడీ ఇస్తోందన్నమాట.

మొత్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 26.25 లక్షల టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలన్నది బంగ్లాదేశ్ ఆలోచన. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ, అంత పెద్దమొత్తంలో దిగుమతులు చేసుకోడానికి బంగ్లాదేశ్ ఆర్థిక స్తోమత సరిపోతుందా అన్నది ప్రశ్న.  ఈ యేడాది బంగ్లాదేశ్‌ను కుదిపేసిన వరదల్లో 11లక్షల టన్నుల బియ్యం పాడైపోవడమూ ఆ దేశానికి నష్టమే కలిగించింది.

Tags: Bangladeshfood securityinflationRice ImportsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా
general

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

Latest News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.