Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

మహిళల టీ20 సిరీస్ లో భారత్ రికార్డు విజయం

వెస్టిండీస్ పై 2-1 తేడాతో సిరీస్ కైవసం

T Ramesh by T Ramesh
Dec 20, 2024, 11:25 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

60 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ పై గెలుపు
భారత మహిళా క్రికెటర్ రిచా ఘోష్‌ అరుదైన ఘనత

భారత మహిళల క్రికెట్‌ జట్టు అదరగొట్టింది. వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌ను 2-1తేడాతో నెగ్గింది. మూడో మ్యాచ్ లో
టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 217 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్‌ స్మృతి మంధాన 47 బంతుల్లో 77 పరుగులు చేయగా, వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ , 21 బంతుల్లో 54 పరుగులు చేసింది. వీరిద్దరికీ తోడుగా జెమీమా రోడ్రిగ్స్‌ (39),రాఘ్వీ బిస్త్‌ ( 31*) రాణించడంతో భారత్ మంచి స్కోర్ చేయగల్గింది.

మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రిచా ఘోష్‌ వేగవంతమైన అర్ధ శతకం చేసి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఐదో స్థానంలో క్రీజులోకి వెళ్ళి కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగులు చేసింది.దీంతో మహిళల టీ20 క్రికెట్‌లో ఉన్న ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ వరల్డ్‌ రికార్డును ఆమె సమం చేసింది.అంతకు ముందు ఈ ఘనతను సోఫీ డివైన్, లిచ్‌ఫీల్డ్‌ సాధించారు.

లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. చినెల్‌ హెన్రీ (16 బంతుల్లో 43 పరుగులు) పోరాడినప్పటికీ ఆ జట్టులో 60 పరుగుల తేడాతో ఓడిన వెస్టిండీస్‌మిగతావారు విఫలమయ్యారు.

భారత బౌలర్లలో రాధ యాదవ్‌ 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. రేణుకా సింగ్‌, టిటస్‌ సాధు, దీప్తి శర్మ, సజీవన్‌ సజన ఒక్కో వికెట్‌ తీశారు.

ఇరు జట్ల మధ్య వడోదర వేదికగా ఆదివారం నాడు తొలి వన్డే జరగనుంది.

Tags: 3 T20I Series3rd T20IIndia Women beat West Indies Women by 60 runsIndia Women VS West Indies WomenNavi MumbaiPlayer of the match-Richa GhoshPlayer of the series-Smriti MandhanaSLIDERTOP NEWSWest Indies Women in India
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.