Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

బంగ్లాదేశీ మతమూఢుల బెదిరింపులతో భారత్‌ వచ్చిన హిందూ అమ్మాయి

Phaneendra by Phaneendra
Dec 12, 2024, 05:24 pm GMT+0530
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

FacebookTwitterWhatsAppTelegram

తన కుటుంబానికి ఇస్లామిక్ మతమూఢుల బెదిరింపులు రావడంతో భయపడిపోయిన 17ఏళ్ళ బంగ్లాదేశీ హిందూ బాలిక సరిహద్దులు దాటి మరీ భారత్ వచ్చేసింది. కాలి నడకన పశ్చిమబెంగాల్‌ వరకూ వచ్చిన ఆ అమ్మాయిని బీఎస్ఎఫ్ జవాన్లు బెంగాల్ పోలీసులకు అప్పగించారు.  

డిసెంబర్ 11 మంగళవారం రాత్రి 17ఏళ్ళ హిందూ అమ్మాయి బంగ్లాదేశ్ నుంచి కాలి నడకన భారతదేశానికి వచ్చేసింది. పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాకు చేరుకుంది. అక్కడ ఆమెను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు పట్టుకున్నారు. వారామెను బెంగాల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెను జువెనైల్ జస్టిస్ బోర్డుకు అప్పగిస్తారు.

ఆ బాలికకు బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో కొంతమంది బంధువులు ఉన్నారు. వాళ్ళు పోలీసులకు ఆమె గురించిన సమాచారం అందించారు. బాలిక కుటుంబం బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ను అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళకు కొన్నాళ్ళుగా  ఇస్లామిక్ మతమూఢుల గ్రూపుల నుంచి బెదిరింపులు వచ్చాయి. కుటుంబంలోని అందరినీ చంపేసి ఆ అమ్మాయిని ఎత్తుకుపోతామంటూ వారు బెదిరిస్తున్నారు. దాంతో తీవ్ర భయాందోళనలకు లోనైన బాలిక, శరణార్థిగా అయినా సరే భారతదేశంలో ఉండిపోవాలని తలచింది. వెంటనే నడుచుకుంటూ వచ్చేసింది.

బాలిక రాత్రివేళ కాలినడకన ఇరుదేశాల సరిహద్దుల దగ్గర బంగ్లాదేశీ గార్డులను ఎలాగోలా తప్పించుకుని భారత భూభాగంలోకి చొరబడిందని బీఎస్ఎఫ్ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా ఛోప్రా బ్లాక్‌లోని ఫతేపూర్ బోర్డర్ ఔట్‌పోస్ట్ దగ్గర బీఎస్ఎఫ్ జవాన్లు ఆమె ఉనికిని గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత బాలికను చోప్రా పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఇక ఆమె ప్రాణాలకు ఏ ప్రమాదమూ లేదు.

Tags: BangladeshBangladeshi Hindu GirlBSF Caught GirlMuslims ThreatsSLIDERTOP NEWSWest Bengal
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు
general

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను
general

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.