Friday, July 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఏటీఎం ద్వారా పీఎఫ్ నిధుల విత్‌డ్రా

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 12, 2024, 04:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉద్యోగుల భవిష్య నిధిని ఏటీఎంల ద్వారా తీసుకునే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఇప్పటి వరకు నిధులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. అయితే క్లెయిమ్‌ల పరిష్కారానికి 2 వారాలకుపైగా సమయం పడుతోంది. నూతన విధానం అందుబాటులోకి వస్తే పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం కానుంది.

పీఎఫ్ నిధిలో 90 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. అయితే అత్యవసర సమయాల్లో అందుకు అవసరమైన ధువపత్రాలు సమర్పించిన వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంది. వైద్య ఖర్చులు, ఇంటి నిర్మాణం, వివాహ ఖర్చుల వంటి వాటికి 90 శాతం పీఎఫ్ ఉపసంహరించుకోవచ్చు. ఇక సాధారణ ఖర్చుల నిమిత్తం 50 శాతం వరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా నగదు ఉపసంహరించుకోవచ్చు.

ప్రస్తుతం ఆన్‌లైన్ విధానంతోపాటు, పీఎఫ్ సంస్థ డెబిట్ కార్డులు ఇవ్వనుంది. ఇప్పటికే బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి ఆ బ్యాంకు డెబిట్ కార్డు ద్వారా కూడా పీఎఫ్ నిధులు తీసుకునే సదుపాయం అందుబాటులోకి రాబోతోందని తెలుస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం దేశంలో 15 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు. వారందరికీ యూఏఎన్ కేటాయించారు. అనేక సంస్థల్లో ఉద్యోగం చేసినా ఒకే నంబరు కొనసాగిస్తారు. ఉద్యోగం మారినప్రతిసారి పీఎఫ్ ఖాతా మార్చాల్సిన అవసరం లేదు. సులువుగా డెబిట్ కార్డుల ద్వారా పీఎఫ్ నిధుల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తే, అత్యవసర నిధి దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags: andhra today newsbusiness newsemployees providentfundepfo onlinepf debit cardpf withdrawprovident fundSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.