Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

రేషన్ అక్రమాలపై సిట్

K Venkateswara Rao by K Venkateswara Rao
Dec 7, 2024, 12:25 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రేషన్ బియ్యం అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. కాకినాడ రేవు కేంద్రంగా ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం ఎగుమతుల గుట్టు విప్పేందుకు ప్రభుత్వం సిఐడి ఐజి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ఇందులో ఎస్పీ ఉమామహేశ్వర్‌తో పాటు మరో నలుగురు డీఎస్పీలను సిట్ బృందంలో నియమించారు. సిట్ బృందానికి అవసరమైన సమాచారం అన్ని శాఖల నుంచి తీసుకునేందుకు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జీవో విడుదల చేశారు.

పేదల బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి, ఆ బియ్యాన్ని రూపు మార్చి, ఉప్పుడు బియ్యం పేరుతో ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దశాబ్దాలుగా ఈ స్మగ్లింగ్ జరుగుతోంది. రాజకీయనాయకులు, మిల్లర్లు, ఎగుమతిదారులు కుమ్మక్కు కావడంతో ఈ తతంగం సాగిపోతూనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు దృష్టి సారించింది. ఇప్పటికే కాకినాడ పోర్టులో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 52 వేల టన్నుల బియ్యం సీజ్ చేశారు. అందులో 26 వేల టన్నులు రేషన్ బియ్యంగా తేల్చారు.

రేషన్ అక్రమాలను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన సిట్ ప్రతి రెండు వారాలకు ఒకసారి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నారు? ఇప్పటిదాకా నమోదైన కేసుల వివరాలు, అక్రమార్కులపై నమోదైన కేసుల వివరాలతో సిట్ ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వనుంది. అక్రమార్కులపై పీడీ యాక్టు కేసులు పెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్దం అవుతోంది. గడచిన నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 26 చోట్ల అక్రమ రేషన్ పట్టుకుని కేసులు నమోదు చేశారు.

Tags: andhra today newsap government on ration mafiacrime newskakinada portration mafiaration rice exportsSITSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్
general

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
general

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.