Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

అడిలైడ్ టెస్ట్Day 2 – Session 1: ఆధిక్యంలోకి ఆసీస్

టీ విరామ సమయానికి 11 పరుగుల ఆధిక్యం

T Ramesh by T Ramesh
Dec 7, 2024, 12:21 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్‌ వేదికగా రెండో రోజు ఆట కొనసాగుతోంది. టీమ్‌ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది. భారత్ విధించిన లక్ష్యాన్ని టీ బ్రేక్ సమయానికే ఛేదించిన ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. టీ విరామసమయానికి క్రీజులో హెడ్‌(53)తోపాటు మిచెల్ మార్ష్ (2*) ఉన్నారు. ఆసీస్ 11 పరుగుల ఆధిక్యం లో ఉంది.

రెండో రోజు ఆట ప్రారంభమైన తర్వాత ఆసీస్ రెండో వికెట్ నష్టపోయింది. ఓపెనర్‌ నాథన్‌ మెక్‌స్వీనీ(39) బుమ్రా , వెనక్కి పంపాడు. బుమ్రా బౌలింగ్ లో మెక్ స్వినీ, వికెట్‌ కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ గా దొరికిపోయాడు. దీంతో స్కోర్ బోర్డు 91 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్టీవ్‌ స్మిత్‌(2) రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్‌ నష్టపోయింది. బుమ్రా బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. లబుషేన్‌ (64 ) నితీశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. యశస్వి జైశ్వాల్‌ అద్బుతమైన క్యాచ్‌ పట్టడంతో ఈ ఔట్ సాధ్యమైంది. 56 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 4 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది.

బుమ్రా ఘనత.. ఏడాదిలో 50 వికెట్లు

ఈ ఏడాది టెస్టుల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌల‌ర్‌గా బుమ్రా ఘనత సాధించాడు. అడిలైడ్ లో రెండోరోజు ఆటలో భాగంగా ఆసీస్ ఇన్నింగ్స్ లో భాగంగా ఓసెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజాను ఔట్ చేయ‌డంతో ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 11 టెస్టులు ఆడిన బుమ్రా 50 వికెట్లు తీశాడు . బుమ్రా కంటే ముందు క‌పిల్ దేవ్‌, జ‌హీర్ ఖాన్ ఈ ఘ‌న‌త సాధించారు.

 

Tags: Adelaide OvalAustralia Lead By 11 RunsBORDER GAVASKAR TROPHY 2024-25Day 2 - Session 1SLIDERTea BreakTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.