Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

గత ఐదేళ్ళలో మమత రాజ్యం నుంచి పారిపోయిన 2277 కంపెనీలు

Phaneendra by Phaneendra
Dec 4, 2024, 12:24 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పరిపాలనలో పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి 2019-2024 మధ్యకాలంలో 2,277 వ్యాపార సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను ఇతర రాష్ట్రాలకు తరలించాయి. వాటిలో 39 లిస్టెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

బెంగాల్‌ నుంచి మొదటిసారి రాజ్యసభ ఎంపి అయిన బిజెపి నాయకుడు సమిక్ భట్టాచార్య పార్లమెంటులో మంగళవారం నాడు అడిగిన ప్రశ్నకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం తెలియజేసింది. దానిప్రకారం, గత ఐదేళ్ళలో రెండువేలకు పైగా కంపెనీలు బెంగాల్ నుంచి తరలిపోయాయని స్పష్టమైంది. ఆ కంపెనీలు తరలిపోడానికి కారణాలను బెంగాల్ ప్రభుత్వం ఏమైనా తెలియజేసిందా, రాష్ట్రంలో కంపెనీలను నిలబెట్టుకోడానికి, లేదా రాష్ట్రానికి కొత్త కంపెనీలు, పెట్టుబడులను ఆకర్షించడానికి తృణమూల్ ప్రభుత్వం ఏమైనా ప్రయత్నాలు చేసిందా అని ఎంపీ ప్రశ్నించారు. దానికి ‘పాలన, నిర్వహణ, సౌకర్యం, నియంత్రణ, ధరవరలను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు తరలిపోయినట్లు తెలుస్తోంది’ అని జవాబు వచ్చింది.

బెంగాల్‌ నుంచి అంత పెద్ద సంఖ్యలో కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం ఆందోళనకరమైన విషయం అని ఆ రాష్ట్ర బీజేపీ సహ ఇన్‌ఛార్జ్ అమిత్ మాలవీయ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందన్నది ఈ గణాంకాలను బట్టి అర్ధమవుతోందని దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో ఉద్యోగాల లేమి, వ్యాపార-పారిశ్రామిక అభివృద్ధి క్షీణతకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన పరిణామం. మమతా బెనర్జీ సర్కారు పరిశ్రమలకు వ్యతిరేక ధోరణిలో వ్యవహరిస్తోంది’ అని అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు.

Tags: Amit Malviyaandhra today newsCompanies Leave BengalCorporate Affairs MinistryMamata BanerjeeParliamentRajya Sabha MemberSamik BhattacharyaSLIDERTMC GovernmentTOP NEWSWest Bengal
ShareTweetSendShare

Related News

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు
general

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.