Sunday, May 25, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

ఐదుగురు బంగ్లాదేశీ చొరబాటుదార్లను పట్టుకున్న అస్సాం పోలీసులు

Phaneendra by Phaneendra
Nov 30, 2024, 05:53 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత్‌లో అక్రమంగా చొరబడిన ఐదుగురు బంగ్లాదేశీ జాతీయులను అస్సాం పోలీసులు నిర్బంధించారు. వారిలో నలుగురు పురుషులు, ఒక మహిళ కూడా ఉన్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల సమీపంలో ఆ జట్టు భారత్‌లోకి చొరబడింది. వారినే అస్సాం పోలీసులు నిర్బంధించి, సరిహద్దుల దగ్గర నుంచి ఆమెను మళ్ళీ వెనక్కు బంగ్లాదేశ్‌లోకి పంపించేసారు.

పట్టుబడిన నక్సలైట్లలో దూదూ మియా చక్‌దెర్, అనువర్ హుసేన్, ఇమ్రాన్ హసన్, మొహమ్మద్ మహబూబ్ అనే నలుగురు పురుషులు, వారితో పాటు నహర్ బేగమ్ అనే మహిళ కూడా ఉంది.

రెండు రోజుల క్రితం నవంబర్ 28న అస్సాం పోలీసులు ఒక మహిళా నక్సలైటును పట్టుకున్నారు. ఆమె పేరు సతిర్ ఖాతూన్. ఆమెను భారత-బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర నిర్బంధించారు. వెంటనే వెనక్కి బంగ్లాదేశ్ పంపించేసారు.

అంతకుముందు నవంబర్ 19న అస్సాం పోలీసులు 9మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారు శ్రీభూమి జిల్లా ద్వారా భారత్‌లోకి చొరబడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని కూడా అక్కడి నుంకే దేశం సరిహద్దులు దాటించేసారు.

బంగ్లాదేశ్‌ నుంచి మన దేశంలోకి అక్రమంగా చొరబడడానికి చేసే ప్రయత్నాలను ఫలించనివ్వబోమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వివరించారు. తమ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని, చొరబాటు యత్నాలను ఫలించనివ్వబోమని ఆయన చెప్పుకొచ్చారు.

Tags: andhra today newsAssam PoliceBangladeshBid FoiledFour Men and One WomanInfiltratorsInfiltrators Pushed BackSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్
general

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్
general

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత
general

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ
general

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత
general

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

Latest News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.