Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

నాటో పరిధిలోకి తీసుకువస్తే యుద్ధం ముగిస్తాం : జెలెన్‌స్కీ

K Venkateswara Rao by K Venkateswara Rao
Nov 30, 2024, 10:19 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండున్నరేళ్లుగా సాగుతున్నా ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఆధీనంలోని భూమిని నాటోలో చేర్చుకుంటే యుద్ధం విరమిస్తామని ఆయన ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రతరం చేయడంతోపాటు ఖండాంతర క్షిపణులను కూడా ప్రయోగిస్తోంది. దీంతో ఉక్రెయిన్ సైన్యం చేతులెత్తేసింది. ఇలాంటి పరిస్థితుల్లో యద్ధం ఆపేందుకు ఉన్న అవకాశాన్ని జెలెన్‌స్కీ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

అయితే నాటోలో తమ దేశాన్ని చేర్చుకుంటారా లేదా అనేది తెలియదని, ఉక్రెయిన్ ఆధీనంలోని భూ భాగాన్ని అయినా నాటోలో చేర్చుకుని రష్యా నుంచి రక్షణ కల్పిస్తే యుద్ధం విరమిస్తామని ప్రకటించాడు. అయితే ఉక్రెయిన్‌లో కొంత భాగాన్ని నాటోలో చేర్చుకోకపోవచ్చని కూడా జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు.

రష్యా దూకుడుగా యుద్ధం కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌కు అమెరికా క్షిపణులు సమకూర్చినా వాటిని ప్రయోగించే సామర్థ్యం కూడా కీవ్ వద్ద లేకుండా పోయింది. రష్యా క్షిపణులతో భీకరదాడులకు దిగడం, దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థపై దెబ్బ కొట్టడంతో ఉక్రెయిన్ ఆలోచనలో పడింది.

రెండున్నరేళ్ల కిందట ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకు 7 లక్షల మంది చనిపోయి ఉంటారని అంచనా. ఉక్రెయిన్, రష్యా సైనికులతోపాటు సాధారణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ముగింపుపై జెలెన్‌స్కీ చేసిన తాజా ప్రకటన చర్చకు దారితీసింది.

Tags: russia ukrainerussia ukraine newsrussia ukraine war newsrussia ukraine war russianrussia vs ukrainerussia vs ukraine warSLIDERTOP NEWSukraine russiaukraine russia warukraine warwar in ukraine
ShareTweetSendShare

Related News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్
general

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.