Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

2025 మార్చిలో పరుగులు తీయనున్న హైడ్రోజన్ రైలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Nov 24, 2024, 10:22 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతీయ రైల్వే చరిత్రలో మరో అధ్యాయం ప్రారంభం కానుంది. ఇప్పటికే వందేభారత్ రైళ్లు తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారతీయ రైల్వే, వచ్చే ఏడాది మార్చిలో హైడ్రోజన్ రైలును పరుగులు తీయించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు అవసరమైన బోగీలు, ఇంజన్‌ను చెన్నైలోని ఐసీఎఫ్ తయారు చేస్తోంది. వందేభారత్ రైళ్లు తయారు చేసి ఔరా అనిపించుకున్న ఐసీఎఫ్ కర్మాగారానికే హైడ్రోజన్ ఇంజన్ రైలు తయారు చేసే బాధ్యతను రైల్వే శాఖ అప్పగించింది.ఈ రైలు గంటకు 140 కి.మీ వేగంతో ప్రయాణం చేసేలా రూపొందిస్తున్నారు.

రాబోయే రెండేళ్లలో 35 హైడ్రోజన్ రైళ్లు తయారు చేయించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ బాధ్యతను చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి అప్పగించింది. మొదటి హైడ్రోజన్ రైలు తయారీకి రూ.118 కోట్లు విడుదల చేసింది. ఒక్కో రైలు తయారీకి రూ.80 కోట్లు అవుతుందని మొదటి రైలు తయారీకి కొంత ఎక్కువ ఖర్చు అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

జర్మనీలో 2018 నుంచి హైడ్రోజన్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. విద్యుత్, డీజిల్ ఇంజన్ రైళ్లతో పోల్చుకుంటే హైడ్రోజన్ రైళ్లు ఎలాంటి కాలుష్యాన్ని విడుదల చేయవు. ఈ రైళ్లు గంటకు 40 లీటర్ల నీటిని ఉపయోగించుకుంటాయి. భారత్ తయారు చేసే హైడ్రోజన్ రైలు పది బోగీలతో ముందుగా నడవనుంది. ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 1000 కి.మీ ప్రయాణిస్తుంది.

2030 నాటికి భారత ఇంధన అవసరాల్లో సగం రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా తయారు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విధించుకుంది. ఇందులో భాగంగా 2030 నాటికి 500 గిగావాట్ల పునర్వినియోగ ఇంధన వనరులతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది.

Tags: andhra today newsbharatiya railways new history createdcoach factoryhydrogen railicfrailwaysSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు
general

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం
general

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.