Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

అదానీ తర్వాత మరో భారతీయుడిని లక్ష్యం చేసుకున్న అమెరికా న్యాయవిభాగం

‘సంజయ్ కౌశిక్‌’పై రష్యాకు అక్రమ ఎగుమతులు చేస్తున్నట్లు ఆరోపణలు

Phaneendra by Phaneendra
Nov 23, 2024, 04:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికా న్యాయవిభాగం నవంబర్ 20న జారీచేసిన ఒక ప్రకటనలో 57ఏళ్ళ సంజయ్‌ కౌశిక్ అనే భారతీయుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. నియంత్రిత వైమానిక విడిభాగాలను అక్రమంగా ఎగుమతి చేయడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలతో కేసు సంజయ్ కౌశిక్ మీద కేసు పెట్టింది. ఎగుమతుల నియంత్రణ సంస్కరణల చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని న్యాయవిభాగం పేర్కొంది.

అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో సంజయ్‌ కౌశిక్ మీద కేసు నమోదయింది. సాధారణ, సైనిక విమానాలు రెండింటికీ ఉపయోగించే నావిగేషన్, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్‌ను భారత్ ద్వారా రష్యాకు ఎగుమతి చేయడానికి ప్రయత్నించారని ఆయనపై ఆరోపణలు చేసారు. కౌశిక్‌ను ఇప్పటికే, అంటే అక్టోబర్ 17నే ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామీలో అరెస్ట్ చేసారు.

2023 మార్చిలో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటినుంచే సంజయ్ కౌశిక్ ఈ కుట్రకు తెరతీసారని అమెరికా న్యాయవిభాగం ఆరోపించింది. సంజయ్ తదితరులు అమెరికా నుంచి తప్పుడు పద్ధతుల్లో ఏరోస్పేస్ టెక్నాలజీని చట్టవిరుద్ధంగా పొందారన్నది ప్రధాన ఆరోపణ. సంజయ్ భారత్‌లోని తన కంపెనీకి అవసరమంటూ ఏవియేషన్ కాంపొనెంట్స్ కొన్నారనీ, నిజానికి వాటిని రష్యన్ సంస్థల కోసం తీసుకున్నారని అమెరికా వాదన.

ఓరెగాన్ కేంద్రంగా పనిచేసే ఒక సరఫరాదారు దగ్గర సంజయ్ కౌశిక్ ‘ఆటిట్యూడ్ హెడింగ్ రిఫరెన్స్ సిస్టమ్’ కొనుగోలు చేసారు. నిజానికి అమెరికాలో, రష్యన్ సంస్థలకు విక్రయాలు చేయాలంటే వాణిజ్య విభాగం నుంచి ప్రత్యేకమైన ఎగుమతి లైసెన్స్ తీసుకోవాలి. అలాంటిదేమీ లేకుండానే సంజయ్ కౌశిక్ ఆ సిస్టమ్‌ను కొనుగోలు చేసారని అమెరికా న్యాయవిభాగం వాదన. భారత్‌లోని ఒక సివిల్ హెలికాప్టర్ ఆపరేటర్‌ కోసమని చెప్పడం ద్వారా కౌశిక్, అతని సహచరులు అమెరికన్ కంపెనీని మోసం చేసారని ఆరోపించారు. చిత్రమేంటంటే ఆ సిస్టమ్ అమెరికా నుంచి బైటకు వెళ్ళకముందే దాన్ని గుర్తించినట్లు అమెరికా చెబుతోంది.

ఈ కేసులో నేరం నిరూపణ అయితే సంజయ్ కౌశిక్‌కు గరిష్ఠంగా 20ఏళ్ళ జైలుశిక్ష, 10లక్షల డాలర్ల జరిమానా పడే అవకాశముంది.

Tags: andhra today newsAviation ComponentsDepartment of JusticeExport to RussiaIllegal Export ChargesIndiarussia ukraine warSanjay KaushikSLIDERTOP NEWSusa
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు
general

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను
general

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.