Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

పెర్త్ టెస్ట్  Stumps Day 2: సెంచరీకి చేరువలో జైస్వాల్, రాహుల్ అర్ధ శతకం

ఆతిథ్య జట్టుపై  218 పరుగుల ఆధిక్యం

T Ramesh by T Ramesh
Nov 23, 2024, 03:47 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త జ‌ట్టు పై చేయి సాధించింది.  ఆతిథ్య జ‌ట్టును తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 104 ప‌రుగుల‌కే పరిమితం చేసిన బుమ్రా సేన, రెండో ఇన్నింగ్స్‌లో కుదురుగా ఆడుతోంది. ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్ (90), కేఎల్ రాహుల్ (62) అర్ధ శ‌త‌కాలు న‌మోదు చేయడంతో పాటు  అలాగే తొలి వికెట్‌కు శ‌త‌క భాగ‌స్వామ్యం నెలకొల్పారు. ఎక్కడా తత్తరపాటుకు గురికాకుండా నింపాదిగా ఆడారు.

మొద‌టి ఇన్నింగ్స్‌లో 46 ప‌రుగుల ఆధిక్యాన్ని భారత్ ప్రస్తుతం 57 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 218 పరుగుల లీడ్‌లో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భార‌త్ వికెట్ న‌ష్ట‌పోకుండా 172 ప‌రుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా ఈ స్కోర్ చేసింది.

తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 150 పరుగులకే పెవిలియన్ చేరింది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటకీ తెలుగు కుర్రాడు నితీశ్ క్రీజులో నిలదొక్కుకోవడంతో ఆ మాత్రం స్కోర్ అయినా సాధ్యమైంది. కానీ స్వల్ప లక్ష్య ఛేదనలో  ఆసీస్‌ 104 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, మెక్‌స్వీనీ, స్టీవ్‌ స్మిత్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్‌ ను  బుమ్రా ఔట్ చేయగా, అరంగేట్ర పేసర్ రానా, సిరాజ్ మిగతా వికెట్లు తీశారు. దీంతో 46 పరుగుల లీడ్‌తో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించింది.

జైస్వాల్ అత్యధిక సిక్సులు బాది ప్రపంచ ఘనత సాధించాడు. నేటి  ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 7 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. దీంతో క్యాలెండ‌ర్ ఈయ‌ర్‌లో టెస్టుల్లో అత్య‌ధిక సిక్స్‌లు బాదిన ప్లేయ‌ర్‌గా  రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది టెస్టుల్లో నేటి వరకు 34 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉంది.

Tags: AUSvINDAUSvIND-1stTest-2024BORDER GAVASKAR TROPHY 2024-25first TestPerth StadiumSLIDERStumps on Day 2TeamIndiaTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.