Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

మహారాష్ట్రలో అధికారం దిశగా మహాయుతి, ఝార్ఖండ్‌లో ఇండీ కూటమి ఆధిక్యం

Phaneendra by Phaneendra
Nov 23, 2024, 11:39 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడతాయి. కౌంటింగ్ ప్రారంభం నుంచీ రెండు రాష్ట్రాల్లోనూ స్పష్టమైన ఫలితాలు కనిపించాయి. మహారాష్ట్రలో మహాయుతి, ఝార్ఖండ్‌లో ఇండీ కూటములు స్పష్టమైన ఆధిక్యం సాధించాయి.

మహారాష్ట్ర శాసనసభలో 288 నియోజకవర్గాలున్నాయి. అక్కడ మెజారిటీ సాధించడానికి 145 సీట్లలో గెలవాలి. వాటిలో 221 స్థానాల్లో ఎన్‌డిఎ (మహాయుతి) కూటమి ఆధిక్యం సాధించింది. ప్రతిపక్ష ఎంవిఎ కూటమి 55 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం సాధించింది. ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో మహాయుతి కూటమి పక్షాలు సంబరాలు ప్రారంభించాయి. అందులోనూ, బీజేపీ స్పష్టమైన పైచేయి సాధించింది, ఆ పార్టీ 125 స్థానాల్లో దూసుకుపోతోంది. దాదాపు సింపుల్ మెజారిటీకి కావలసిన సీట్లలో సొంతంగా గెలుపు దిశగా సాగుతుండడం విశేషం.

ఝార్ఖండ్‌ శాసనసభలో 81 స్థానాలున్నాయి. అధికారం సాధించడానికి 41 స్థానాల్లో గెలుపు సాధించాలి. వాటిలో ఇండీ కూటమి 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్‌డిఎ కూటమి 30 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

రెండు రాష్ట్రాల్లోనూ అధికార కూటములే మళ్ళీ విజయం దిశగా సాగుతుండడం విశేషం. ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో 2 లోక్‌సభ, 46 అసెంబ్లీ స్థానాలకు ఉపయెన్నికలు జరిగాయి. వాటిలో రాహుల్ గాంధీ వదులుకున్న వయనాడ్ లోక్‌సభా స్థానంలో ప్రియాంకా గాంధీ సుమారు 2లక్షల ఆధిక్యంలో విజయం దిశగా సాగుతున్నారు. నాందేడ్ ఎంపీ సీటులో బీజేపీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు.

 

Tags: andhra today newsElection ResultsINDI AllianceJharkhand AssemblyMaharashtra AssemblyMahayutiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు
general

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను
general

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి
general

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

Latest News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి : భారత్

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

‘బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ ఏడీఎస్‌లు దిగదుడుపే’

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-3

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.