Sunday, June 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత మోదీదే

ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ

T Ramesh by T Ramesh
Nov 21, 2024, 03:21 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ అన్నారు. మహిళలు,యువత,రైతులు, శ్రామికులు అన్ని రంగాల్లో అబివృద్ధి చెందాలనేది మోదీ లక్ష్యం అన్నారు. 2017 లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇప్పటికే 4 కోట్ల ఇళ్లు నిర్మించారని తెలిపారు. ఇందులో మూడు కోట్ల మంది మహిళలే ఇంటి యజమానురాలుగా ఉండటం మోదీ సంకల్పానికి నిదర్శనం అన్నారు.

మహిళా సాధికారితకు ప్రధాని మోదీ పెద్దపీట వేశారని కొనియాడారు. వచ్చే ఐదేళ్ళలో 5.36 లక్షల కోట్లతో మరో మూడు లక్షల ఇళ్లు నిర్మించేలా కేంద్రం ప్రణాళికలు సిద్దం చేసిందని యామినీ శర్మ అన్నారు. ఏపీలో పట్టణాల్లో 21.37 లక్షల మందికి ఇళ్లను కేటాయించగా, గ్రామీణ ప్రాంతాల్లో 2.30లక్షల ఇళ్ళను నిర్మాణం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం 32వేల కోట్లు కేటాయించగా, పూర్తైన ఇళ్లకు 23వేల 800కోట్లు విడుదల చేసిందని లెక్కలతో వివరించారు.

గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలన అవినీతి, నియంతృత్వం, ఫ్యాక్షనిజానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని దుయ్యబట్టారు. పేదల నివాసాల నిర్మాణం కోసం కేంద్రం కేటాయించిన నిధులు కూడా దారి మళ్ళించారని విమర్శించారు. కేంద్ర పథకాలకు జగన్ తన స్టిక్కర్ వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం అందిస్తుంటే వైసీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధానికి కూడా కేంద్రం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఏపీ అభివృద్ది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్న యామినీ శర్మ, వచ్చే ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు చూసి అందరూ ఆశ్చర్యపోవడం ఖాయమన్నారు.

Tags: AP BJP SpokespersonSADINENI YAMINI SHARMASLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు
general

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం
general

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

సాకుకు భరోసా కనీస మద్దతు ధర
general

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
general

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

Latest News

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

సాకుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.