Sunday, May 11, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారన్న జగన్

Phaneendra by Phaneendra
Nov 20, 2024, 06:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలు చేస్తోందని వైఎస్ఆర్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను కేసులతో వేధించడం గురించి ఆయన మాట్లాడారు.

ఆ సందర్భంగా జగన్ తెలుగుదేశం మీద తీవ్ర విమర్శలు చేసారు. ‘‘ఐ-టిడిపి పేరుతో నా కుటుంబం మీద దుష్ప్రచారం చేసారు. వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించారు. నా గురించి, నా తల్లి గురించి, నా చెల్లి గురించి నీచంగా పోస్టులు పెట్టారు. షర్మిల మీద బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా? వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పోస్టులు పెట్టారు. చంద్రబాబూ, నీక్కూడా కుటుంబం ఉంది. రాజకీయంగా ఎదిగిన తర్వాత మీ తల్లిదండ్రులను ఇంటికి పిలిచి కనీసం భోజనం పెట్టావా? వారు చనిపోతే తలకొరివి పెట్టావా?’’ అని జగన్ ప్రశ్నించారు.

‘‘ఉదయ్ భూషణ్ అనే కార్యకర్తతో నా కుటుంబాన్ని తిట్టించారు. ఫిబ్రవరిలో అతన్ని అరెస్ట్ చేసారు. వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయించి తప్పుడు పోస్టులు పెట్టించారు. సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు. సెన్సార్ సర్టిఫికేషన్ తర్వాతే సినిమాలు విడుదలయ్యాయి కదా. యెల్లో బ్యాచ్ ఎలాంటి సినిమాలైనా తీయవచ్చు, ఇంకెవరూ వారిని విమర్శిస్తూ సినిమాలు తీయకూడదా?’’ అని ప్రశ్నించారు.

‘‘దళిత నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్ మీద పలు కేసులు నమోదు చేసారు. ఆయన 70 రోజులుగా జైల్లోనే మగ్గిపోతున్నారు. దాన్ని ప్రశ్నించిన దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీదా కేసులు పెట్టారు. అక్రమంగా అరెస్టులు చేసి, వారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. అలాంటి హింసలను వీడియోలు చిత్రీకరించి పైవారికి పంపిస్తున్నారు’’ అని జగన్ మండిపడ్డారు.

Tags: andhra today newsBalakrishnaFalse Cases Allegationsnda governmentSLIDERSocial Media ActivistsTDPTOP NEWSYS Jaganmohan ReddyYS SharmilaYSRCP
ShareTweetSendShare

Related News

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి
general

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

Latest News

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

పాక్ దాడుల్లో మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన భారత్

‘ఇస్లామిక్ ఉగ్రవాదం ఓ భయంకరమైన వైరస్, 21వ శతాబ్దానికి సవాల్’

‘ఇస్లామిక్ ఉగ్రవాదం ఓ భయంకరమైన వైరస్, 21వ శతాబ్దానికి సవాల్’

శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థుల తరలింపు

శ్రీనగర్ నిట్‌లోని తెలుగు విద్యార్థుల తరలింపు

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

సైబర్ దాడితో భారత పవర్ గ్రిడ్ కుప్పకూల్చామంటూ పాక్ దుష్ప్రచారం

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాకిస్తాన్‌కు 230 కోట్ల డాలర్లు మంజూరు చేసిన ఐఎంఎఫ్, భారత్ తీవ్ర నిరసన

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

పాక్ వైమానిక స్థావరాలపై భారత సైన్యం దాడి

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.