Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

మున్సిపల్ చట్టాల సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హత

T Ramesh by T Ramesh
Nov 19, 2024, 10:44 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆంధ్రప్రదేశ్ శాసనసభ కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా  స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపింది.  ఇందుకు అవసరమైన గత చట్టాన్ని ప్రభుత్వం సవరించగా అసెంబ్లీ ఆమోదించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మున్సిప‌ల్ చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు- 2024 బిల్లును  పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.  బిల్లు ఆమోదం కోసం మంత్రి నారాయణ ప్రతిపాదించిన తర్వాత ఎలాంటి చర్చా లేకుండానే సభ్యులు ఆమోదించారు. 

1960 దశకంలో అప్పటి ప్రభుత్వాలు జ‌నాభా నియంత్ర‌ణ‌లో కఠినంగా వ్యవహరించాయి.  ప్రభుత్వ పథకాలు, ఎన్నికల్లో పోటీకి సంతానంతో ముడిపెడుతూ పలు ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు చట్టాలు చేశాయి. కుటుంబ నియంత్ర‌ణ‌లో భాగంగా తీసుకున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు  ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల్లో ఎన్నిక‌ల్లో ఇద్ద‌రి కంటే ఎక్కువ మంది పిల్ల‌లున్న వారిని అన‌ర్హులుగా ప్రకటిస్తూ చట్టం చేశారు.

1955 మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల చ‌ట్టంలోని సెక్ష‌న్ 21(బి), అలాగే 1965 మున్సిపాల్టీల చ‌ట్టం లోని సెక్ష‌న్ 13(బి) ల‌ను చొప్పిస్తూ ఏపీ మున్సిప‌ల్ శాస‌నాల స‌వ‌ర‌ణ బిల్లు -1994ను ఏపీలో తీసుకొచ్చారు. 1994లో జ‌రిగిన ఈ స‌వ‌ర‌ణ‌ మేరకు  ఇద్ద‌రికంటే ఎక్కువ మంది సంతానం  ఉన్న వారు ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి అన‌ర్హులు. అప్ప‌టి నుంచి ఇదే విధానం కొన‌సాగుతోంది. ప్రస్తుతం ఆ సవరణను ఏపీ ప్రభుత్వం రద్దు చేయగా అసెంబ్లీ ఆమోదించింది. గవర్నర్ ఆమోదంతో చట్టంగా మారనుంది.

Tags: Andhra governmentChief Minister N Chandrababu Naiducontestlocal body electionslocal pollsmore than two childrenremoving the restrictionsscrapsSLIDERTOP NEWStwo-child policy
ShareTweetSendShare

Related News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్
general

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
general

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

నేడు ఏపీలో భారీ వర్షాలు
general

నేడు ఏపీలో భారీ వర్షాలు

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.