Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆధ్యాత్మికం

టీటీడీ బోర్డు కీలక నిర్ణయం : ముంతాజ్ హోటల్ భూముల లీజు రద్దు

K Venkateswara Rao by K Venkateswara Rao
Nov 18, 2024, 05:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత మొదటిసారి సమావేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీలో పనిచేస్తోన్న అన్యమతస్తులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది. హిందూ మతేతర ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయనున్నారు. తిరుమలలో శారదా పీఠానికి కేటాయించిన స్థలంలో నిబంధనలు ఉల్లింఘించి భవనాలు నిర్మించారని విజిలెన్స్ శాఖ ఇచ్చిన నివేదికతో లీజులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

తిరుపతి అలిపిరి వద్ద పర్యాటక శాఖ ముసుగులో కేటాయించిన 20 ఎకరాల లీజును రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అలిపిరి వద్ద 20 ఎకరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేవలోకం పేరుతో దేవాలయాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అలిపిరి వద్ద పర్యాటకశాఖ పేరుతో 20 ఎకరాలు లీజుకు తీసుకుని ముంతాజ్ హోటల్ నిర్మించాలని ప్రయత్నిస్తున్నట్లు బీఆర్ నాయుడు గుర్తుచేశారు. ఆ లీజులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

తిరుపతి నగర వాసులకు ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనం కల్పిస్తామని చెప్పారు. క్యూ లైన్లతో పనిలేకుండా తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం లభించనుంది. లడ్డూ తయారీలో వాడే ఆవునెయ్యి నాణ్యత పరిశీలించేందుకు అత్యాధునిక ల్యాబు అందుబాటులోకి రాబోతోందని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.
తిరుమలలో అన్యమత ప్రచారానికి తావులేదని టీటీడీ బోర్డు ఛైర్మన్ తేల్చి చెప్పారు. ఎవరైనా అలాంటి ప్రచారాలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

తిరుమల దర్శనానికి వచ్చి, దర్శనం తరవాత మీడియాతో రాజకీయాలు మాట్లాడుతున్నారని, విమర్శలకు దిగుతున్నారని ఇక నుంచి వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులకు 2 గంటల్లో దర్శన భాగ్యం కల్పించేలా ఏఐ టెక్నాలజీ సహాయం తీసుకోనున్నామన్నారు. అన్నదాన భవనాలను ఆధునికీకరించేందుకు టీవీఎస్ కంపెనీ ముందుకు వచ్చిందని టీటీడీ బోర్డు ప్రకటించింది.

ప్రత్యేక దర్శనం పేరుతో అమ్ముతోన్న 10 వేల టికెట్లనుంచి వచ్చే ఆదాయాన్ని టీటీడీ బోర్డుకు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.అన్నదాన వంటశాలను ఆధునీకీకరించే ప్రణాళికను సిద్దం చేస్తున్నట్లు టీటీడీ బోర్డు తెలిపింది. తిరుమలలోని చెత్తడంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను మూడు నెలల్లో ఖాళీ చేయించాలని నిర్ణయించారు. భక్తులు దర్శనం సమయానికి క్యూలైన్లోకి వచ్చేలా టికెట్లు ఇస్తామన్నారు.

Tags: andhra today newsbakthi newsSLIDERTirumala newstirumala tirupati devastanamTOP NEWSttd board meetingttd chairman br naidu
ShareTweetSendShare

Related News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్
general

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
general

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

Latest News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.