Sunday, May 25, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

మోదీకి తమదేశపు అత్యున్నత పురస్కారం ప్రకటించిన డొమినికా

Phaneendra by Phaneendra
Nov 14, 2024, 03:47 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

డొమినికా తమ దేశపు అత్యున్నత పురస్కారమైన ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’ను భారత ప్రధాని నరేంద్రమోదీకి ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో డొమినికాకు చేసిన సహాయానికి, ఇరుదేశాల మధ్యా సంబంధాల బలోపేతానికి చేసిన కృషికీ ఆయనకు ఆ పురస్కారం ఇస్తున్నట్లు వెల్లడించింది.

ఈ నెల 19 నుంచి 21 వరకూ జార్జిటౌన్, గయానాలో జరగబోయే భారత్-కారికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా అధ్యక్షుడు సిల్వానే బర్టన్ ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేస్తారు.  

2021 ఫిబ్రవరిలో భారతదేశం డొమినికాకు 70వేల డోసుల ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్‌ను అందజేసింది. అది తమకు ఉదారమైన సాయంగా డొమినికా పేర్కొంది. తమతో పాటు మరికొన్ని కరీబియన్ ద్వీపదేశాలకు కూడా ఆ వ్యాక్సిన్‌ను అందజేసింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం తమకు వైద్యసంరక్షణ, విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో అందిస్తున్న సహకారానికి గుర్తింపుగా, ఆయనకు కృతజ్ఞతగా ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్లు డొమినికా ప్రధానమంత్రి రూజ్‌వెల్ట్ స్కెరిట్ చెప్పారు. మోదీని సత్కరించుకోవడం తమకు దక్కిన గౌరవమని ఆయన అన్నారు.

నరేంద్రమోదీ డొమినికా పురస్కారానికి అంగీకారం తెలుపుతూ పంపిన సందేశంలో వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ ఘర్షణల వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరించుకోడానికి ఇరుదేశాలూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Tags: andhra today newsAstraZeneca VaccineCommonwealth of Dominicacovid 19Highest National HonourPM Narendra ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్
general

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ
general

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు
general

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

పడవలు మునిగి 427 మంది రొహింగ్యాలు మృతి?
general

పడవలు మునిగి 427 మంది రొహింగ్యాలు మృతి?

సింధూ జలాలు ఆపితే…అందులో మీ రక్తం పారుతుంది : పాక్ ప్రేలాపనలు
general

సింధూ జలాలు ఆపితే…అందులో మీ రక్తం పారుతుంది : పాక్ ప్రేలాపనలు

Latest News

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

పడవలు మునిగి 427 మంది రొహింగ్యాలు మృతి?

పడవలు మునిగి 427 మంది రొహింగ్యాలు మృతి?

సింధూ జలాలు ఆపితే…అందులో మీ రక్తం పారుతుంది : పాక్ ప్రేలాపనలు

సింధూ జలాలు ఆపితే…అందులో మీ రక్తం పారుతుంది : పాక్ ప్రేలాపనలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.