Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

గణపతి విగ్రహం ధ్వంసం, అడ్డుకున్న హిందూ మహిళపై దాడి

మధ్యప్రదేశ్‌లో ముస్లిం యువకుడి ఘాతుకం

Phaneendra by Phaneendra
Nov 5, 2024, 06:03 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మధ్యప్రదేశ్‌లో ఒక ముస్లిం యువకుడు ఆదివారం (3-11-2024) నాడు ఒక గణపతి ఆలయంలోకి చొరబడ్డాడు. వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసాడు. అడ్డొచ్చిన మహిళను చంపేస్తానని బెదిరించాడు. ఆ దుండగుణ్ణి స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. అతన్ని అరెస్ట్ చేసి, కేసు విచారణ ప్రారంభించారు.

ప్రత్యక్ష ప్రాక్షుల కథనం ప్రకారం…  మహమ్మద్ తౌఫీక్ అనే యువకుడు ఛింద్వారా జిల్లా జున్నార్‌దేవ్‌ ప్రాంతంలోని గణపతి ఆలయంలోకి గతరాత్రి సుమారు 10.30 గంటల సమయంలో వెళ్ళాడు. అక్కడ వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయసాగాడు. ఆ దృశ్యాన్ని చూసిన ఒక మహిళ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే తౌఫీక్ ఆమెను చంపేస్తానని బెదిరించాడు. అతను గణపతి విగ్రహాన్ని ధ్వంసం చేస్తుండగా ఆ హిందూ మహిళ తట్టుకోలేక బిగ్గరగా అరిచారు. దాంతో స్థానికులైన హిందువులు అక్కడికి చేరుకున్నారు. నిందితుణ్ణి చితకబాది, పోలీసులకు అప్పగించారు.

ఆ సంఘటన వెలుగు చూసాక హిందూ సంస్థలు పోలీస్ స్టేషన్ ఎదుట భారీ బహిరంగ ప్రదర్శన నిర్వహించాయి.  ఏఎస్పీ అవధేష్ ప్రతాప్ సింగ్, డిఎస్‌పి ఇన్‌ఛార్జ్ రాజేష్ కుమార్ బంజారాలు జున్నార్‌దేవ్ పీఎస్ వద్ద చేరుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు మహమ్మద్ తౌఫీక్‌, మరో యువకుడు కలిసి వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసారని పోలీసులు నిర్ధారించారు. నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసామని వెల్లడించారు.

Tags: Accused Arrestedandhra today newsChhindwaraGanesh Idol VandalisedGanesh Temple AttackedHindu Organizations ProtestMadhya PradeshMuslim Youth ArrestedSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి
general

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి
general

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.