Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

ముంబై టెస్ట్ Stumps Day 2: 143 పరుగుల ఆధిక్యంలో కివీస్

జడేజాకు నాలుగు, అశ్విన్ కు మూడు వికెట్లు

T Ramesh by T Ramesh
Nov 2, 2024, 05:39 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ముంబై వాంఖడే వేదికగా న్యూజీలాండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ 9 వికెట్లు నష్టపోయి 179 పరుగులు సాధించింది. రెండో రోజు ఆట నిలిచిపోయే సమయానికి క్రీజులో అజాజ్ పటేల్ , విలియమ్ ఓరోర్కీ ఉన్నారు. దీంతో భారత్ పై కివీస్ 143 పరుగులు ఆధిక్యంలో ఉంది.

తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 235 పరుగుల లక్ష్యం విధించగా, భారత్ 263 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ఆదిలోనే కివీస్ కష్టాల్లో పడింది. ఆకాశ్ దీప్ వేసిన 0.5 బంతికి టామ్ లాథమ్ బౌల్డ్ అయ్యాడు. దీంతో రెండు పరుగులు వద్ద కివీస్ తొలి వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత డేవోన్ కాన్వే (22)ను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేర్చాడు. రచిన్ రవిచంద్ర నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి నాలుగు పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్టంప్ ఔట్ చేశాడు. దీంతో 44 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. డేరిల్ మిచెల్ (21), రవీంద్ర జడేజా వేసిన 27.5 బంతిని రవిచంద్రన్ అశ్విన్ కు క్యాచ్ గా అందించి వెనుదిరిగాడు. టామ్ బ్లండల్(4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. రవీంద్ర జడేజా బ్రిలియంట్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ (26) అశ్విన్ బౌలింగ్ లో దొరికిపోయాడు. దీంతో స్కోర్ బోర్డు 131 వద్ద కివీస్ ఆరో వికెట్ నష్టపోయింది.

ఈష్ సోధి(8) జడేజా బౌలింగ్ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. జడేజా వేసిన 37.5 బంతిని ఆడగా విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆ తర్వాతి ఓవర్ లో విల్ యంగ్ (51) వెనుదిరిగాడు.అశ్విన్ వేసిన బంతిని అతడికే క్యాచ్ గా అందించాడు. ఇక 9 వ వికెట్ గా మాట్ హెన్రీ (10) జడేజా బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ 43.3 ఓవర్లు ఆడి 9 వికెట్లు నష్టపోయి171 పరుగులు చేసింది.

జడేజా నాలుగు వికెట్లు తీయగా, అశ్విన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ చెరొక వికెట్ తీశారు.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 263 పరుగులు చేసింది. శుభమన్ గిల్ (90), పంత్ (60), వాషింగ్టన్ సుందర్ (38), యశస్వీ జైస్వాల్ (30)రాణించారు. మహ్మద్ సిరాజ్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్ దీప్ డకౌట్ అయ్యారు. రోహిత్ శర్మ(18), కోహ్లీ (4), జడేజా(14), అశ్విన్(6) విఫలం అయ్యారు.

Tags: 2nd inningsandhratodaysportsnewsINDvNZ-3rdTEST-2024MumbaiNew Zealand reach 171/9SLIDERStumps on Day 2TeamIndiaTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.