Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

దీపావళి చేసుకుంటున్న హిందువులపై ముస్లిముల దాడులు

Phaneendra by Phaneendra
Nov 2, 2024, 05:32 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఛత్రిపురా ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. దీపావళి బాణాసంచా కాల్చుకోడాన్ని ముస్లిములు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. వాగ్వాదంగా ప్రారంభమై, హింసాత్మక ఘర్షణగా మారింది. ఇరుపక్షాలూ రాళ్ళు రువ్వుకోవడంతో పలువురు గాయపడ్డారు.

దీపావళి మరునాడు కొంతమంది పిల్లలు బాణాసంచా కాల్చుకుంటున్నారు. పొరుగున ఉన్న ముస్లిం కుటుంబాలు దానికి అడ్డుచెప్పాయి. దాంతో ఇరుపక్షాల మధ్యా వాదన మొదలైంది. ఎవరూ తగ్గకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. రెచ్చిపోయిన మతం వారు కోపావేశాలతో అక్కడున్న వాహనాలను ధ్వంసం చేసారు, ఇళ్ళ కిటికీలు పగలగొట్టారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.  

పరిస్థితిని అదుపు చేయడానికి సుమారు 80 మంది పోలీసులు రంగంలోకి దిగారు. ఉద్రిక్తతలు తీవ్రంగా ఉండడంతో మల్హర్‌గంజ్, పంద్రినాథ్, సరాఫా తదితర సమీప పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు బలగాలను రప్పించారు. ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారనీ, వారికి చికిత్స అందుతోందనీ డీసీపీ రిషీకేష్ మీనా చెప్పారు. సంఘటన గురించి తెలిసాక స్థానిక ఎమ్మెల్యే మాలిని కుమారుడు ఏకలవ్య గౌర్, హిందూ సంస్థల ప్రతినిధులతో కలిసి ఛత్రిపురా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళారు. దాడికి, హింసకు పాల్పడిన ఇతర మతస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.  

 

హర్యానాలోనూ ముస్లిముల అరాచకం:

ఇటువంటి సంఘటనే మరొకటి హర్యానాలోని ఫరీదాబాద్‌లో చోటు చేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చుకుంటున్న హిందూ కుటుంబం మీద కొందరు ముస్లిములు మూకదాడికి పాల్పడ్డారు. రాజ్, ఆషిక్ అనే యువకులు ఆ దాడికి నేతృత్వం వహించారు. హిందూ కుటుంబంలోని అమ్మాయి మీద భౌతిక లైంగిక దాడికి కూడా పాల్పడ్డారు.

దుర్గాప్రసాద్ అనే మైనర్ బాలుడు తమ ఇంటి బైట టపాసులు కాల్చుకుంటుంటే కొందరు యువకులు ఆ పిల్లాడితో గొడవ పడ్డారు. బాలుడి కుటుంబసభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ యువకులు రెచ్చిపోయి హింసాకాండకు పాల్పడ్డారు. ఆ హిందూ కుటుంబం మీద రాళ్ళు రువ్వారు, ఇటుకలు విసిరారు. ఆ హిందూ కుటుంబం భయంతో ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకుంటే ముస్లిముల మూక తలుపులు పగలగొట్టి బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆ కుటుంబ సభ్యులను కర్రలతో చితగ్గొట్టారు. ఆ ఇంటి అమ్మాయి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దాంతో ఆమె శారీరకంగా గాయపడింది, మానసికంగా కుంగిపోయింది. ఆ ఘటనతో భయభ్రాంతులైపోయిన ఆ కుటుంబం ఇప్పుడు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి పోవాలని, అక్కడ తమ ఇంటిని సైతం అమ్మేసుకోవాలనీ భావిస్తోంది.  

Tags: andhra today newsDeepawali CelebrationsFaridabadHaryanaHeavy Police DeployedIndoreMadhya PradeshMuslims attackSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

Latest News

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.